భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి నీటి మట్టం 48.70 అడుగులు

Godavari water level is 48.70 feet
Godavari water level is 48.70 feet

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది.

ఈ ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48.70 అడుగులు ఉంది.

ఇది క్రమంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/