భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
గోదావరి నీటి మట్టం 48.70 అడుగులు
Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతోంది.
ఈ ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48.70 అడుగులు ఉంది.
ఇది క్రమంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/