ఎంపీ కొత్త రెడ్డిపై కత్తితో దాడి పై కత్తి దాడి

సూరంపల్లిలో ఎంపీ ప్రచారం నిర్వహిస్తుండగా రాజు అనే వ్యక్తి కత్తితో దాడి దుబ్బాకః మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై

Read more

మరోసారి వార్తల్లోకి ఎక్కిన మంత్రి మల్లారెడ్డి

మహిళను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓటు అడిగిన మల్లారెడ్డి హైదరాబాద్‌ః తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్టైయిలే వేరు. ఆయన ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. జనాలను విశేషంగా అకట్టుకుంటుంది.

Read more

నేడు పాలేరు, మానుకోట‌, వర్ధన్నపేటలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పార్టీలన్నీ తమతమ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో

Read more

ఇప్పటివరకు నేను పోరాటం చేశాను.. ఇప్పుడు మీరు చేయాలి : సిఎం కెసిఆర్‌

అచ్చంపేట: తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించినట్లు సిఎం కెసిఆర్‌ తెలిపారు. తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో

Read more

నేడు మునుగోడు, అచ్చంపేట, వనపర్తిలో సిఎం కెసిఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు

హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్‌లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సిఎం కెసిఆర్‌ 18వ

Read more

కాంగ్రెస్ విజయభేరి యాత్ర..దోస వేసిన రాహుల్ గాంధీ

జగిత్యాల జిల్లాలో ప్రచారం సందర్భంగా కనిపించిన దృశ్యం హైదరాబాద్‌ః ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో విద్యలు ప్రదర్శిస్తుంటారు. పొలాల్లో రైతులతో కలసి దుక్కి

Read more

అందుకే తాను ఏకుమేకవుతున్నానని కెసిఆర్ భావించారు: ఈటల రాజేందర్

2007లోనే బిజెపి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందన్న ఈటల జమ్మికుంటః తెలంగాణకు అనుకూలంగా 2007లోనే బిజెపి తీర్మానం చేసిందని, 2014లో తెలంగాణ బిల్లును ఆమోదింప చేసిన ఘనత

Read more

సిద్దిపేటలో ప్రగతి-ప్రజా ఆశీర్వాద సభ..ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బిఆర్‌ఎస్‌ విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని

Read more

మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రియాంకా గాంధీ

న్యూఢిల్లీః హిమాచల్‌, కర్ణాటక ఎన్నికల్లో విజయం తరువాత మిషన్‌ మధ్యప్రదేశ్‌ను ప్రియాంకా గాంధీ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపి హిందుత్వకు కౌంటర్‌గా హిందుత్వ

Read more

ఆ పార్టీలు తమ కుటుంబాల కోసమే పని చేస్తాయిః ప్రధాని మోడీ

కాంగ్రెస్, జేడీఎస్ లు కర్ణాటక అభివృద్ధి గురించి ఏనాడూ ఆలోచించలేదన్న ప్రధాని న్యూఢిల్లీః కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కర్ణాటక అభివృద్ధి గురించి, పిల్లల భవిష్యత్తు కోసం ఏనాడూ

Read more

కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్​కు తప్పిన ప్రమాదం

ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ను ఢీకొన్న డేగ బెంగళూరుః కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షడు డీకే శివకుమార్​కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్‌ను డేగ ఢీకొట్టింది. దాంతో

Read more