ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకాలు

ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు : తెలంగాణ సీఎం కేసిఆర్ Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న కారణంగా వ్యాక్సినేషన్ పై

Read more

కర్ఫ్యూ విధించాక కేసులు ఎక్కడ తగ్గాయో చూపించాలి

తెలంగాణ సర్కారుకు హైకోర్టు స్ట్రాంగ్ కౌంటర్ Hyderabad: తెలంగాణ సర్కారుపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ విచారణ జరిగింది. హెల్త్ సెక్రటరీ

Read more

ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

ట్విట్టర్‌లో పోస్ట్‌ Hyderabad: టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్నిఆయనే ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేవని, అయినా

Read more

‘జస్ట్ ఆస్కింగ్ ‘ ప్రకాష్ రాజ్ ట్వీట్

వ్యాక్సి నేషన్ తీరుపట్ల సూటి ప్రశ్న దేశంలో కరోనా వ్యాప్తి ఉదృతం కావటంతో అందరికీ వ్యాక్సిన్ ను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సన్నాహాల విషయం తెలిసిందే.

Read more

తెలంగాణకు మరో 7.5 లక్షల టీకా డోసుల రాక

రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడి Hyderabad: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. అయితే తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని కరోనా టీకా డోసులు రానున్నాయి. మంగళవారం

Read more

తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు అసహనం

పబ్బులు, మద్యం దుకాణాలు నడపడటమే ముఖ్యమా? Hyderabad: కరోనా వైరస్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై

Read more

ఇవాళ రాత్రికి 2.7 ల‌క్ష‌ల టీకా డోసులు రాక

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ Hyderabad: తెలంగాణలో టీకాలు లేక ఆదివారం వ్యాక్సినేష‌న్ నిలిచిపోయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

Read more

తెలంగాణలో కరోనా విశ్వరూపం

24 గంటల్లో 3,840 పాజిటివ్ కేసులు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గురువారం 9

Read more

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా

జీహెచ్ఎంసీ పరిధిలో 406 కేసులు Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,052 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. గ్రేటర్ పరిధిలో 406 కేసులు

Read more

టీకా తీసుకున్న వారికే ప్రవేశం

జిహెచ్ఎంసి కీలక నిర్ణయం Hyderabad: రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్న జిహెచ్ఎంసి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే బల్దియా కార్యాలయాల్లో

Read more

మాస్క్ లేకుండా తిరిగితే రూ. 1000 జరిమానా

నిబంధనలను కఠినంగా అమలు చేయాలి: సిఏం కేసిఆర్ Hyderabad: దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రభుత్వ నిభందనలు పాటిస్తూ జాగ్రత్తలు చేపట్టాలని తెలంగాణ

Read more