ఏపీలో కర్ఫ్యూ కారణంగా సరిహద్దుల్లో నిలిచిపోయిన వాహనాలు

ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు అమలు ఏపీలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు కారణంగా తెలంగాణ

Read more

ఏపీలో సరికొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) వెల్లడి తొలుత కర్నూలులో గుర్తింపు , విశాఖ, అమరావతి ప్రాంతాల్లో వ్యాపిస్తున్న వైనం! యువకులు, పిల్లల్లోనూ వ్యాపించే

Read more

కరోనా తో కడప కార్పొరేటర్ మృతి

పలువురు సంతాపం Kadapa: రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఈ మహమ్మారితో క‌డ‌ప కార్పొరేట‌ర్ బోలా ప‌ద్మావ‌తి మృతి చెందారు…ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ రావటంతో వైద్యశాలలో

Read more

ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్క రోజులో 71మంది మృతి

తాజాగా 11,63,994 కేసులు నమోదు Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 18,972 కరోనా కేసులు రికార్డు అయ్యాయి. 71మంది మృతి మ‌ర‌ణించారు. మొత్తం

Read more

ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా

మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి Amaravati: ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది కరోనా

Read more

రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్

కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు Vijayawada : రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను కేంద్రం కేటాయించిందని కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేక

Read more

ఇప్పటికైనా ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇవ్వండి

ఏపీ సచివాలయం ఉద్యోగుల జేఏసీ డిమాండ్ Amaravati: ఏపీ సచివాలయంలో పలువురు ఉద్యోగులు కరోనాతో మృతి చెందిన విషయం విదితమే దీంతో అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆందోళన

Read more

పూర్తిగా తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల ఆలయంలో కరోనా ప్రభావం Tirumala: తిరుమల దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. రద్దీ పూర్తిగా తగ్గినా కారణంగా కొత్త కరోనా నిబంధనలను విధించడం లేదని,

Read more

ఏపీలో 18 ఏళ్లు దాటిన వాళ్లకు ఇపుడే టీకాలు ఇవ్వలేం

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడి Amaravati: ఏపీలో 18 ఏళ్లు దాటిన వారందరికీ టీకా పంపిణీ జూన్‌ నుంచి ప్రారంభమయ్యే

Read more

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉధృతి ఆందోళన

24 గంటల్లో 9,881 మందికి పాజిటివ్ Amaravati: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల ఉధృతి ఆందోళన కల్గిస్తోంది. 24 గంటల్లో 9,881 మందికి కరోనా సోకింది.

Read more

సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలు: ఏపీ సర్కార్ నిర్ణయం

ఆసుపత్రులకు, ల్యాబ్ లకు ప్రత్యేక ఆదేశాలు జారీ Amaravati: రాష్ట్రంలో కరోనా కేసుల దృష్ట్యా సీటీ స్కాన్‌పై ఆస్పత్రులకు, ల్యాబ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ

Read more