కరోనా వైరస్ విలయతాండవం: కొత్తగా 22,204 కేసులు
85 మంది మృతి
![Corona tests](https://www.vaartha.com/wp-content/uploads/2021/05/Corona-tests-1-1024x583.jpg)
Amaravati: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది 24 గంటల్లో కొత్తగా 22,204 కేసులు రికార్డు అయ్యాయి. 85 మంది మృతి చెందినట్టు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇదిలా ఉండగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,06,232 గ నమోదు అయ్యాయి.
![](https://www.vaartha.com/wp-content/uploads/2021/05/Health-Bulletin.jpg)
తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/