నేడు సిఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు అన్ని రాష్ట్రల సిఎంలతో ఐదోసారి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించానున్నారు. ఈ నెల 17తో మూడో దశ లాక్‌డౌన్ పూర్తి కాబోతోంది కాబట్టి

Read more

ప్రయాణికుల రైళ్లు ప్రారంభం

నేటి సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్స్ న్యూఢిల్లీ: కరోనా లాక్‌డైన్‌ కారణంగా సుమారు 50 రోజులుగా స్తంభించుకుపోయిన రైలు ప్రయాణాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ నెల

Read more

నేడు కువైట్‌ నుంచి రానున్న తొలి విమానం

వచ్చిన వారిని వచ్చినంటే క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వాం కరోనా లాక్‌డైన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం

Read more

లాక్‌డౌన్‌ తరువాత పరిస్థితేంటి..?

కేంద్రాని ప్రశ్నించిన సోనియాగాంధీ న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల తో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో సోనియా

Read more

మద్యం కొనుగోలుకు కొత్త కండిషన్‌

మద్యం కావాలంటే మాస్క్‌తో పాటు గొడగు తప్పనిసరి .. ఏపి అధికారుల స్పష్టత అమరావతి: ఏపిలో మద్యం ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మద్యం

Read more

ముంబయిలో మద్యం షాపులు మూసివేత!

భౌతిక దూరాన్ని విస్మరించిన ప్రజలు.. మద్యం దుకాణాలు మూసేయాలని అధికారుల నిర్ణయం ముంబయి: కరోనా లాక్‌డౌన్‌ నుండి కేంద్ర మినహాయింపులు ఇస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం

Read more

తెలంగాణలో మద్యం షాపుల వద్ద సందడి

తెలంగాణలో తెల్లవారుజామునుంచే బారులు తీరిన మద్యం ప్రియులు హైదరాబాద్‌: తెలంగాణలో ఈరోజు నుండి మద్యం దుకాణాలు తెరచుకోనుండటంతో, ఈ తెల్లవారుజామునే మద్యం వ్యాపారులు రంగంలోకి దిగారు. లాక్

Read more

ఒక నెల వరకు ఓపిక పట్టాలి

జూన్ నుంచి షూటింగ్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు అవకాశం హైదరాబాద్‌: దేశంలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు తెలంగాణలో

Read more

ఉపాధ్యాయుల పరిస్థితి పట్ల పవన్ ఆవేదన

లాక్ డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం అమరావతి: ఏపిలో లాక్‌డౌన్‌ సడలిపుల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలు చేపట్టింది. అయితే పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద

Read more

నీట్, జేఈఈ పరీక్షల కొత్త తేదీలు

జులై 18 నుంచి 23 వరకు జేఈఈ మెయిన్స్… జులై 26న నీట్ న్యూఢిల్లీ: కేంద్రం వివిధ పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించింది. జులై 18 నుంచి

Read more

ప్రజలకు ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించాలి

రాహుల్ గాంధీతో నోబెల్ గ్రహీత అభిజిత్ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీతో నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త అభిజిత్ బెనర్జీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు..

Read more