స్వదేశానికి బయల్దేరిన 153 మంది భారతీయులు

బ్యాంకాక్‌: వందే భారత్‌ మిషన్‌లో భాగంగా థాయ్‌లాండ్‌లో చిక్కుకుపోయిన 153 మంది భారతీయులు స్వదేశానికి బయల్దేరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన థాయ్‌లాండ్‌లోని భారత ఎంబసీ…

Read more

ఢాకా నుంచి బయలుదేరిన ‘వందే భారత్‌ మిషన్‌’

సెప్టెంబర్‌ 1నుంచి 6వ విడత సర్వీసులు ప్రారంభం New Delhi: విదేశాల్లో చిక్కుకున్న భారత కరోనా బాధితుల కోసం వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే

Read more

స్వదేశానికి చేరిన 114 మంది భారతీయులు

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా యూఏఈలో చిక్కుకున్న 114 మంది భారతీయులు.. ఆదివారం రోజు స్వదేశానికి చేరుకున్నారు. 114 మందితో యూఏఈలో బయల్దేరిన ఎయిర్ ఇండియా

Read more

జూన్‌ 10న వందేభారత్ మిషన్ మూడో విడత ప్రారంభం

మూడో విడతకు 337 విమానాలు సిద్ధం న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం లాక్‌డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం రప్పించేందుకు చేపట్టిన ‘వందేభారత్ మిషన్’ చురుగ్గా

Read more

‘వందే భారత్‌ మిషన్‌’- 2 పొడిగింపు

నేటితో ముగియనున్న రెండో విడత..జూన్ 13 వరకు పొడిగింపు న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం వందేభారత్ మిషన్ చేపట్టిన

Read more

వందేభారత్‌.. గన్నవరం చేరుకున్న 143 మంది భారతీయులు

లండన్‌ నుండి వచ్చిన 143 మంది భారతీయులు..విమానాశ్రయంలోనే స్క్రీనింగ్ పరీక్షలు విజయవాడ: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా విదేశాలల్లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం ‘వందేభారత్‌’ మిషన్‌ తో

Read more

నేడు కువైట్‌ నుంచి రానున్న తొలి విమానం

వచ్చిన వారిని వచ్చినంటే క్వారంటైన్ కేంద్రాలకు తరలింపు హైదరాబాద్‌: కేంద్రప్రభుత్వాం కరోనా లాక్‌డైన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం

Read more