చంద్రబాబును బలహీన వర్గాల వాళ్లేవరూ క్షమించరు

న్యాయస్థానం తీర్పునకు అణుగుణంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న హైకోర్టు తీర్పును గౌరవిస్తామని ఏపీ పురపాలక శాఖ

Read more

చంద్రబాబు నాయుడు బీసీల వ్యతిరేకి

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అండగా ఉంటుంది కడప: రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదని..రాష్ట్రానికి నిధులు రాకూడదన్నదే చంద్రబాబు దురుద్దేశ్యమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

Read more

అందుకే ప్రజలు చంద్రబాబును అడ్డుకున్నారు

అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబే అమరావతి: విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని..అందుకే ప్రజల ఆయనను అడ్డుకున్నారని వైఎస్‌ఆర్‌సిపి నేత, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌

Read more

వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు

ప్రజల మధ్య చంద్రబాబు విషబీజాలు నాటుతున్నారు విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు గత సంవత్సరం విశాఖపట్టణంకు వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టు నుంచి

Read more

విశాఖకు జైకొడితేనే..ముందుకు కదలనిస్తాం

ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు నిరసన సెగలు విశాఖపట్టణం: అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటున్న చంద్రబాబు నాయుడు విశాఖకు ఎందుకు వచ్చారంటూ ఉత్తరాంధ్ర వాసులు చంద్రబాబును నిలదీశారు.

Read more

ఈ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయి

జగనన్న వసతి దీవెన కాదు..వంచన దీవెన రామకుప్పం: మనం చేసేది ధర్మపోరాటం కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌

Read more

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చైతన్యవంతులు

పేద ప్రజల కోసమే ల్యాండ్‌ పూలింగ్‌ అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాచైతన్యయాత్రపై మంత్రి బొత్స సత్యనారయణ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం మీడియాతో ఆయన

Read more

వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవద్దట!

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు ప్లెక్సీలు కట్టుకోవడంపై అభ్యంతరం తెలిపిన చంద్రబాబును ట్విట్టర్‌ వేదికగా

Read more

చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఉత్తర ఆంధ్రాలో పర్యటించాలి

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే ఉత్తరాంధ్రలో పర్యటించాలని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే జోగి రమేష్‌ సవాల్‌ విసిరారు. తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌

Read more

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది

నాపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారు చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి హయంలో ఎన్నో

Read more

టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారు

చంద్రబాబు నాయుడు పూటకో మాటా మాట్లాడుతున్నారు విజయవాడ: చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు బయటపడుతుంటే టిడిపి నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని

Read more