ఉజ్బెకిస్తాన్‌ ద‌గ్గు మందు ఘటన..ఆ సిర‌ప్ తయారీ ఆపేయాల‌ని ఫార్మా కంపెనీకి ఆదేశం

న్యూఢిల్లీః ఉజ్బెకిస్తాన్‌లో ఆ ద‌గ్గు మందు తాగిన 18 మంది చిన్నారులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫార్మ‌సీ కంపెనీ మారియ‌న్ బ‌యోటెక్ సంస్థ

Read more

ఉబ్జెకిస్తాన్‌లో చిన్నారుల మరణాలపై వివరాలు కోరిన భారత్‌

సిరప్ లో కలుషిత ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోపణలు న్యూఢిల్లీః ఉజ్బెకిస్థాన్ లో భారత ఫార్మా కంపెనీ దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు

Read more

ఉజ్బెకిస్థాన్‌లో భారత్ తయారీ సిరప్ తాగి 18 మంది చిన్నారుల మృతి!

అధికమోతాదులో ఇవ్వడమే మరణాలకు కారణమంటున్న ప్రాథమిక అధ్యయనం ఉజ్బెకిస్థాన్ః భారత తయారీ సిరప్‌ను తాగి గాంబియాలో 70 మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి

Read more

షాంఘై సహకార సంస్థ సదస్సు కోసం ఉజ్బెకిస్థాన్ చేరుకున్న ప్రధాని మోడీ

రెండు రోజులపాటు జరగనున్న 22వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు న్యూఢిల్లీః నేడు ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు.

Read more

భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ వర్చువల్‌ సమ్మిట్‌లో ప్రధాని

న్యూఢిల్లీ: ప్రధాని మోడి ఉజ్బెకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ షవకత్‌ మిర్జియోయెవ్‌తో ఈరోజు వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆఫ్ఘనిస్థాన్ శాంతి ప్రక్రియ సంపూర్ణంగా ఆ దేశ

Read more