ఒక‌వైపు ఆప్ నిర‌స‌న‌లు.. మ‌రోవైపు బిజెపి ర్యాలీ

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట‌యి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, కేజ్రీవాల్ అరెస్టు

Read more

ఇదొక తప్పుడు కేసు..క్లీన్ గా బయటకు వస్తాః కవిత

న్యూఢిల్లీః ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో నిందితురాలిగా ఉండటంతో ఈ కేసు రెండు తెలుగు

Read more

బిజెపిలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి

బెంగళూరుః లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక రాజీకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తన సొంత గూడు

Read more

జగన్ సీటు రానివ్వరని కొందరు ముందే చెప్పారుః రఘురామ

అమరావతిః ఏపీకి సంబంధించి ఆదివారం రాత్రి బిజెపి ప్రకటించిన ఆరుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు నుంచి తన పేరు లేకపోవడంపై ఎంపీ రఘురామకృష్ణ రాజు

Read more

బీజేపీలో విలీనమైన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం తన పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేర్​పీపీ)ని బీజేపీలో

Read more

బిజెపి ఐదో జాబితా విడుదల..

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన 5వ జాబితాను విడుదల చేసింది. మొత్తం 111 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల

Read more

రఘురామరాజు టికెట్ లేనట్లేనా..?

వైసీపీ మాజీ ఎంపీ..రఘురామరాజు ఈసారి నరసరావుపేట నుండి బరిలోకి దిగబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. కాకపోతే అది ఏ పార్టీ అనేది చెప్పలేదు. అంత బిజెపి నుండి ఆయన

Read more

కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి కండువా కప్పుకున్న తమిళసై

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై..ఈరోజు అధికారికంగా బిజెపి కండువా కప్పుకున్నారు. బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె బిజెపి లో చేరారు. చెన్నై లో

Read more

అసలు దేశంలో లేని కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణకు అవసరమా?: లక్ష్మణ్

హైదరాబాద్‌ః లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

Read more

రాష్ట్రాన్ని దోచుకోవడమే కుటుంబ పార్టీల లక్ష్యంః ప్రధాని మోడీ

జగిత్యాల : తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బిఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిందని ప్రధాని నరేంద్ర మోడి విమర్శించారు. కాళేశ్వరం

Read more