2023-24 ఏడాదికి గాను లిక్కర్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్

జగన్ సర్కార్ 2023-24 ఏడాదికి గాను మద్యం విధానాన్ని ప్రకటించింది. 2019 నాటి విధానమే ఈ ఏడాది కూడా కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ

Read more

అప్పులు, తప్పులపై ప్రభుత్వం వాస్తవాలు చెప్పాలి: యనమల

అమరావతిః టిడిపి కన్నా వైఎస్‌ఆర్‌సిపి రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని యనమల రామకృష్ణ విమర్శలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన

Read more

సీఆర్డీఏ, ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

తమకు వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని రైతుల పిటిషన్ అమరావతిః రాజధాని ప్రాంత రైతులకు కౌలు చెల్లింపు అంశానికి సంబంధించి సీఆర్‌‌డీఏ, ఏపీ రాజధాని ప్రాంత రైతులకు

Read more

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపి ప్రభుత్వం

ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ అమరావతిః ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ లను

Read more

మార్గదర్శి కేసు..ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ప్రభుత్వ విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీః మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. ఈ సంస్థకు చెందిన కేసులను తెలంగాణ హైకోర్టు నుంచి

Read more

మార్గదర్శి చిట్ ఫండ్ కేసు..ఏపీ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

చిట్ రిజిస్ట్రార్ ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు అమరావతిః మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిట్ లను రద్దు చేస్తూ

Read more

ఏపీ ప్రభుత్వ విన్నపాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

ఎన్జీటీ తీర్పును ఎత్తివేయాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం న్యూఢిల్లీః ఇసుక తవ్వకాలకు సంబంధించి సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో నిబంధలకు విరుద్ధంగా

Read more

రాష్ట్ర ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం ఖాయం: చంద్రబాబు

పింఛను డబ్బు అడిగిన వితంతువుపై ప్రకాశం జిల్లాలో కేసు పెట్టారని మండిపాటు అమరావతిః ధర్మవరానికి చెందిన వ్యాపారులపై విజయవాడలో అమానుషంగా దాడి చేసిన ఘటనపై టిడిపి అధినేత

Read more

ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహణ Amaravati: అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్ర­యంతో

Read more

జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా గౌరవార్థం ఏపీ ప్రభుత్వం ఆత్మీయ విందు

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హాజరు Vijayawada : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాను ఏపీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన గౌరవార్థం ప్రభుత్వం

Read more

జులై 1 నుంచి సచివాలయం వద్ద ఏపి ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు

నాలుగు వారాల పాటు నిర్వహించనున్నట్లు వెల్లడి అమరావతిః ఏపి ప్రభుత్వం వచ్చే నెల.. జులై 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు

Read more