రైతుల పాదయాత్ర రద్దు చేయాలన్న పిటిషన్‌ విచారణ వాయిదా

అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై గురువారం హైకోర్టు లో విచారణ జరిగింది. పాదయాత్రపై కోర్టు విధించిన ఆంక్షలను

Read more

అమరావతి రైతుల పాదయాత్రకు తాత్కాలిక విరామం: ఐకాస

పోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయంకోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించిన ఐకాస అమరావతి : అమరావతి రైతులు మహా పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని

Read more

అమరావతిలో ఇతర ప్రాంతల వారికీ ఇళ్ల స్థలాలు.. గవర్నర్ ఆమోదం

అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి సవరణలు చేసిన వైస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి : ఏపీ వ్యాప్తంగా అరుహులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్

Read more

పాదయాత్రలో ఉద్రిక్తత..రైతులపై వాటర్ బాటిల్స్ విసిరిన వైస్సార్సీపీ శ్రేణులు

పోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైస్సార్సీపీ శ్రేణులు అమరావతి: రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై వైస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తున్నప్పుడు

Read more

ప్రతి కొత్త సిఎం వచ్చి రాజధాని మార్చుతామంటే చెల్లుతుందా?: చంద్రబాబు

టిడిపి ఆఫీసులో లీగల్ సెల్ సమావేశం..హాజరైన చంద్రబాబు మంగళగిరిః నేడు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ

Read more

వైఎస్‌ఆర్‌సిపి మంత్రులపై కళా వెంకట్రావు విమర్శలు

అమరావతిః టిడిపి సీనియర్‌ నేత కళా వెంకట్రావు వైఎస్‌ఆర్‌సిపిపై విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చి పబ్బం గడుపుకోవడానికే ప్రభుత్వం రైతుల పాదయాత్రపై

Read more

ఉత్తరాంధ్రలో వలసలు గుర్తుకు రాలేదా?: పవన్‌కు రోజా కౌంటర్‌

పవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని విమర్శలు తిరుమలః విశాఖ గర్జన సభపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కల్యాణ్ పై వైఎస్‌ఆర్‌సిపి మంత్రులు మండిపడుతున్నారు.

Read more

రైతుల పాదయాత్రకు పోటీగా మరో పాదయాత్రః మంత్రి అమరనాథ్

త్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలిస్తారన్న అమరనాథ్ అమరావతిః మంత్రి గుడివాడ అమరనాథ్ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మాట్లాడుతూ..అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని

Read more

అమరావతి విషయంలో టిడిపి హయాంలోనే మోసం జరిగింది: ధర్మాన ప్రసాదరావు

అమరావతిః నేడు ఏపి పరిపాలన వికేంద్రీకరణపై రాజమండ్రిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజధాని

Read more

15వ రోజు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర

ఏలూరుః నేడు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతున్నది. ఏలూరు జిల్లాలోని గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుని

Read more

గుడివాడకు చేరుకోనున్న రైతుల మహాపాదయాత్ర

పోలీసు ఆంక్షలు ఉన్నాయన్న ఎస్పీ అమరావతిః అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు

Read more