అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందుః సజ్జల

అన్యాయమైన డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని వ్యాఖ్యలు అమరావతిః అమరావతిలోని ఆర్5 జోన్ లో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలు కల్పించే జీవో నెం.45ను వ్యతిరేకిస్తూ

Read more

జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట

‘సిట్’పై స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీః అమరావతి భూకుంభకోణం, భారీ ప్రాజెక్టుల్లో అవినీతిపై దర్యాప్తు కోసమంటూ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్‌’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Read more

అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఏపీలో వైస్సార్సీపీ – టీడీపీ నేతల మధ్య బహిరంగ ప్రమాణాలు కొనసాగుతున్నాయి. మీరు అవినీతి చేసారంటే..మీరు చేరంటూ సవాళ్లు..ప్రతిసవాళ్లు చేసుకుంటూ బహిరంగ చర్చలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో

Read more

అమరావతి ఆర్ 5 జోన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా

కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, సీఆర్డీఏలకు ఆదేశాలు అమరావతిః అమరావతిలోని ఆర్-5జోన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. రాజధాని ప్రాంతం వెలుపల ఉన్న పేదలకు

Read more

అమరావతి భూములపై ​​నేడు ఏపీ హైకోర్టులో విచారణ

కేసును విచారించనున్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అమరావతిః ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్-5 జోన్ పై హైకోర్టులో ఈరోజు విచారణ జరుగనుంది. అమరావతి వెలుపల ఉన్న పేదలకు

Read more

రాష్ట్ర భవిష్యత్తును కట్ట కట్టి కృష్ణాలో పారేశారుః కన్నా లక్ష్మీనారాయణ

జగన్ వి ఉత్తర కుమార ప్రగల్భాలన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతిః సిఎం జగన్‌ పై మరోసారి టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. ఏపీలో ఒక్క

Read more

ఇవాళ అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ

న్యూఢిల్లీః : అమరావతి రాజధాని పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు

Read more

అమరావతి కేసు.. సుప్రీం కోర్టులో జగన్‌కు చుక్కెదురు

మార్చి 28నే అమరావతి కేసు విచారిస్తాం..తేల్చిచెప్పిన ధర్మాసనం న్యూఢిల్లీః అమరావతిపై సుప్రీంకోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురైంది. 28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని న్యాయమూర్తి కె ఎం

Read more

అమరావతిపై ఏపి ప్రభుత్వం పిటిషన్లు..మార్చి 28న విచారణ

న్యూఢిల్లీః ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమరావతే రాష్ట్ర రాజధాని అని ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి

Read more

రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు పార్లమెంట్ చట్టాలకు అనుగుణంగా ఉండాల్సిందే: యనమల

మూడు రాజధానుల విషయంలో యనమల కామెంట్ అమరావతిః రాజధాని విషయంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు గందరగోళం సృష్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల

Read more

ఏపీ పర్యటనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..రూ.120 కోట్లు మంజూరు

అమరావతిలో బుద్ధ ధ్యానవనం ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అమరావతిః కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నేడు ఏపీలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో

Read more