రైతుల పాదయాత్ర రద్దు చేయాలన్న పిటిషన్ విచారణ వాయిదా
అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్పై గురువారం హైకోర్టు లో విచారణ జరిగింది. పాదయాత్రపై కోర్టు విధించిన ఆంక్షలను
Read moreNational Daily Telugu Newspaper
అమరావతి : అమరావతి రైతుల పాదయాత్ర అనుమతి రద్దు చేయాలంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్పై గురువారం హైకోర్టు లో విచారణ జరిగింది. పాదయాత్రపై కోర్టు విధించిన ఆంక్షలను
Read moreపోలీసుల తీరుకు నిరసనగా రైతుల నిర్ణయంకోర్టుకు వెళ్లనున్నట్లు వెల్లడించిన ఐకాస అమరావతి : అమరావతి రైతులు మహా పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారని
Read moreఅసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి సవరణలు చేసిన వైస్సార్సీపీ ప్రభుత్వం అమరావతి : ఏపీ వ్యాప్తంగా అరుహులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్
Read moreపోటీపోటీగా నినాదాలు చేసిన రైతులు, వైస్సార్సీపీ శ్రేణులు అమరావతి: రాజమండ్రిలో పాదయాత్రగా వెళ్తున్న అమరావతి రైతులపై వైస్సార్సీపీ శ్రేణులు దాడులకు దిగాయి. ఆజాద్ చౌక్ మీదుగా వెళ్తున్నప్పుడు
Read moreటిడిపి ఆఫీసులో లీగల్ సెల్ సమావేశం..హాజరైన చంద్రబాబు మంగళగిరిః నేడు టిడిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ
Read moreఅమరావతిః టిడిపి సీనియర్ నేత కళా వెంకట్రావు వైఎస్ఆర్సిపిపై విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిల్చి పబ్బం గడుపుకోవడానికే ప్రభుత్వం రైతుల పాదయాత్రపై
Read moreపవన్ కల్యాణ్ ది కుంభకర్ణుడి నిద్ర అని విమర్శలు తిరుమలః విశాఖ గర్జన సభపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన జనసేనాని పవన్ కల్యాణ్ పై వైఎస్ఆర్సిపి మంత్రులు మండిపడుతున్నారు.
Read moreత్వరలోనే విశాఖ నుంచి జగన్ పాలిస్తారన్న అమరనాథ్ అమరావతిః మంత్రి గుడివాడ అమరనాథ్ అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మాట్లాడుతూ..అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని
Read moreఅమరావతిః నేడు ఏపి పరిపాలన వికేంద్రీకరణపై రాజమండ్రిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజధాని
Read moreఏలూరుః నేడు ఏలూరు జిల్లాలో అమరావతి రైతుల మహా పాదయాత్ర కొనసాగుతున్నది. ఏలూరు జిల్లాలోని గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతానికి చేరుకుని
Read moreపోలీసు ఆంక్షలు ఉన్నాయన్న ఎస్పీ అమరావతిః అమరావతి రైతుల పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు
Read more