నేడు జగిత్యాలలో ప్రధాని మోడీ భారీ సభ ..

ప్రధాని మోడీ రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వరుస పర్యటనలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. నిన్న చిలకలూరి పేట లో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న

Read more

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తా: ప్రధాని మోడీ

నాగర్‌కర్నూలు: యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు చిన్నపీట వేసి కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. నాగర్‌కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన

Read more

ఏనుగుపై సఫారీ చేస్తూ పార్క్ విశిష్ఠతలు తెలుసుకున్న మోడీ

అసోం : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రం అసోం పర్యటనలో ఉన్నారు. శనివారం ఉదయం రాష్ట్రంలోని కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లను ఆయన సందర్శించారు.

Read more

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ గుడ్‌ న్యూస్‌

న్యూఢిల్లీః అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ నేడు దేశంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.100 మేర

Read more

అండర్​వాటర్​ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోడీ

బంగాల్​ ః ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బంగాల్​లోని కోల్​కతాలో నిర్మించిన దేశంలోనే తొలి అండర్‌వాటర్‌ మెట్రో టన్నెల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి మెట్రో

Read more

పసి పిల్లలకు, తల్లీ బిడ్డలకు మోడీ కిట్స్ అందజేత

హైదరాబాద్ః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌ లో పసి పిల్లలకు, తల్లీ బిడ్డలకు మోడీ కిట్స్ అందించారు. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు పిల్లల పౌష్టిక

Read more

భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందిః ప్రధాని మోడీ

హైదరాబాద్‌ః సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట పటేల్‌గూడ నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ

Read more

రెండో రోజు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వివరాలు..

హైదరాబాద్‌ః ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన సంగారెడ్డి చేరుకోనున్నారు. 10.45 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడతారు.

Read more

మోడీతో బిల్ గేట్స్ సమావేశం..ఏఐ సహా పలు అంశాలపై చర్చ

న్యూఢిల్లీః ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. మోడీతో సమావేశం స్ఫూర్తిమంతమని గేట్స్ అన్నారు.

Read more

అత్యంత శక్తిమంతమైన భారతీయుల జాబితాలో ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి చోటు

హైదరాబాద్‌ః అత్యంత శక్తిమంతమైన 40 మంది భారతీయుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన జాబితా ప్రకారం, ఈ జాబితాలో

Read more

ప్రధాని మోడీ వైజాగ్ టూర్ రద్దు..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న వైజాగ్ కు పీఎం

Read more