ఆరు దేశాలపై కొవిడ్ నిబంధనలను ఎత్తేసిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది.
Read moreNational Daily Telugu Newspaper
కరోనా వైరస్ లాక్ డౌన్ వార్తలు తెలుగులో
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది.
Read moreన్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 92,955 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 176 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read moreతాజాగా ఎక్స్ బీబీ 1.5 వేరియంట్ న్యూఢిల్లీః చైనా నుంచి మిగిలిన దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి కొత్త రూపాలు ధరిస్తోంది. వేగంగా జన్యుమార్పులకు
Read moreవైరస్ బాధితులు, ఆస్పత్రుల పాలైన వారి వివరాలు ఇవ్వాలన్న డబ్ల్యూహెచ్ వో చీఫ్ జెనీవాః కరోనా విషయంలో వాస్తవాలను వెల్లడించాలంటూ చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్
Read moreభారత్ కు బయల్దేరడానికి 72 గంటల ముందుగా ఆర్టీపీసీఆర్ నివేదికతో రావాలంటూ మార్గదర్శకాలు న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు
Read moreకొత్త వేరియంట్స్ ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా న్యూఢిల్లీః జనవరిలో భారతదేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని,
Read moreరెస్టారెంట్లు పబ్లు, థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల్లో మాస్కు తప్పనిసరి బెంగళూరుః దేశంలో కరోనా కేసులు, కొత్త వేరియింట్ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ
Read moreజనవరి 5 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి.. న్యూయార్క్ః చైనాలో మరోమారు కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలో రోజూ లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండడంపై ప్రపంచ దేశాల్లో
Read moreన్యూఢిల్లీః దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి
Read moreన్యూఢిల్లీః నాసల్ వ్యాక్సిన్ ఇన్కోవాక్ ధరను భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800గా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రానికి రూ. 325గా నిర్ణయించింది. నాసల్ వ్యాక్సిన్
Read moreన్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో 49,464మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా..157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దీంతో
Read more