ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్.. మావోయిస్టు మృతి

న్యూఢిల్లీః ఈ మధ్య ఛత్తీస్‌గఢ్‌ వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతుంది. తాజాగా ఈ దండకారణ్యంలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో సోమవారం పోలీసులు,

Read more

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..40 మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారని వినికిడి.

Read more

తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

హైదరాబాద్‌ః ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Read more

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన మంగళవారం ఉదయం బీజాపుర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రారంతంలో జరిగింది. ఆపరేషన్​

Read more

బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్..రుగురు మావోయిస్టుల మృతి

బీజాపూర్ : ఛత్తీస్ గఢ్ లో బుధవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని చికుర్ బత్తి, పుస్బాక అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా

Read more

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టుల మృతి

బస్తర్‌: పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈరోజు ఉదయం 8 గంటలకు కాంకేర్‌ జిల్లాలోని

Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. మావోయిస్టు మృతి

బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బండిపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు చనిపోయాడు. బండిపొరా అటవీ

Read more

ఎదురుకాల్పుల్లో గాయపడ్డ మావోయిస్టు..కాపాడిన భద్రతా బలగాలు

హెలికాఫ్టర్ లో రాంచీకి తరలించి ఆసుపత్రిలో చేర్చిన వైనం జార్ఖండ్: మావోయిస్టులు, పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయనే వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. అడవుల్లో పరస్పరం

Read more

మావోయిస్టుల నుంచి చంద్రబాబు కు ప్రాణహాని

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసి రాజమండ్రి జైలు కు తరలించిన సంగతి తెలిసిందే.

Read more

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

ఆయన మృతిని ధ్రువీకరించిన చత్తీస్‌గఢ్‌ పోలీసులు కరీంనగర్‌‌ః మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ దండకారణ్యంలో చనిపోయారు. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్

Read more

ఛత్తీస్‌గఢ్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు.. 10 మంది పోలీసులు మృతి

దంతేవాడః ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. దంతెవాడ లో మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ ముగించుకుని

Read more