ఆరుగురు టీఎంసీ ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్‌

రూల్ 255తో ఒక రోజంతా సస్పెన్షన్ న్యూఢిల్లీ : ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సస్పెండ్ చేశారు. బుధవారం సభ ప్రారంభమవగానే

Read more

ఉపరాష్ట్రపతి కి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హూందాతనంతో.. సమాజం, దేశం పట్ల అంకితభావంతో, వెంకయ్య నాయుడు చేస్తున్న సేవలు రేపటి

Read more

వైద్యులను దేవుడితో సమానంగా గౌరవించడమే మన సంస్కృతి

జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ : నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యులను

Read more

వెంక‌య్య నాయుడు అకౌంట్‌కు ‘బ్లూ టిక్’ను పునరుద్ధరించిన ట్విట్టర్

ఆరు నెల‌లుగా ట్వీట్లు చేయ‌లేద‌ని ట్విట్ట‌ర్‌ అభ్యంత‌రం న్యూఢిల్లీ : ఉపరాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు వ్య‌క్తిగ‌త ట్విట్ట‌ర్ ఖాతా నుంచి బ్లూ టిక్ ను ఆ సంస్థ

Read more

జీవన విధానాలను మార్చుకుందాం..వెంకయ్య

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవంసందేశం అందించిన భారత ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్బంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోషల్ మీడియా ద్వారా

Read more

ప్రాథమిక స్థాయి నుంచి విద్యాబోధన మాతృభాషలోనే జరగాలి

మాతృభాష వినియోగంపై మాట్లాడిన వెంకయ్యనాయుడు తిరుపతి : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు తిరుపతి ఐఐటీ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య

Read more

బస్సు ప్రమాదం..40కి పెరిగిన మృతుల సంఖ్య

తీవ్ర విచారం వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు, మోడి భోపాల్‌: మధ్యప్రదేశ్‌ బస్సు ఘటనలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మృతుల సంఖ్య

Read more

ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను..విజయసాయిరెడ్డి

ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడ‌లేద‌న్న విజ‌య‌సాయిరెడ్డి న్యూఢిల్లీ: రాజ్యసభలో నిన్న వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. స‌భ‌ చైర్మన్ వెంక‌య్య నాయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన

Read more

రైతుల ఆందోళనపై పార్లమెంట్‌లో 15 గంటల చర్చ

ప్రభుత్వం, విపక్షాల మధ్య కుదిరిన అంగీకారం న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రైతుల ఆందోళన అంశంపై సుదీర్ఘ చర్చ జరగనుంది. దీనిపై రాజసభలో 15 గంటల పాటు చర్చించేందుకు ప్రభుత్వం,

Read more

రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభలో సాగు చట్టాల దుమారం న్యూఢిల్లీ: పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ చట్టాల దుమారం రేగుతోంది. రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతూ రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు.

Read more

తెలుగు ప్రజలకు వెంకయ్య నాయుడు భోగి శుభాకాంక్షలు

ప్రజలందరికీ భోగభాగ్యాలు తీసుకురావాలని ఆకాంక్ష New Delhi: ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి సందర్భంగా ఆయన తన కుటుంబ

Read more