నేడు దేశ‌వ్యాప్తంగా 273 రైళ్లు ర‌ద్దు

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాకపోకలు సాగించే 273 రైళ్లను ఇండియన్ రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు. దేశంలో శనివారం పలు కారణాల వల్ల 273

Read more

55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

పెరుగుతున్న కరోనా కేసులతో నిర్ణయంఈ నెల 24 వరకు ఆయా రైళ్లేవీ అందుబాటులో ఉండవన్న అధికారులు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ చెలరేగిపోతున్న నేపథ్యంలో దక్షిణ

Read more

12న విశాఖ-విజయవాడ రైలు రద్దు

విజయవాడ-నిడదవోలు సెక్షన్‌లో మరమ్మతులు విజయవాడ: విజయవాడ-నిడదవోలు సెక్షన్‌లో మరమ్మతులు జరుగుతున్న కారణంగా రెండు రైళ్లను మళ్లిస్తుండగా, మరో రెండు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే

Read more

పట్టాలెక్కనున్న మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నది. ఇందులో భాగంగా

Read more

రవాణా రైళ్లను పునరుద్ధరించండి

కేంద్రానికి లేఖ రాసిన పంజాబ్‌ సిఎం అమరీందర్‌ సింగ్‌ చండీగర్‌: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో, ముఖ్యంగా లడఖ్, కశ్మీర్ ప్రాంతాల్లోని భారత జవాన్లకు నిత్యావసరాల కొరత ఏర్పడే

Read more

స్తంభించిన రాజధాని ముంబయి

చుట్టుముట్టిన కరెంట్ కష్టం ముంబయి: దేశ వ్యాణిజ్య రాజధాని ముంబయి స్తంభించిపోయింది. నగరంలెని చాలాపాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. నగరానికి విద్యుత్ ను అందించే టాటా ఇన్

Read more

దేశవ్యాప్తంగా పండుగలకు ప్రత్యేక రైళ్లు!

దేశవ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్లు..రేపో, మాపో ప్రకటన న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ఇళ్లకు వెళ్లాలనుకునే వారికి ఇది శుభవార్తే. పండుగల రద్దీని తట్టుకునేందుకు రైల్వే

Read more

మరిన్ని సడలింపులు ప్రకటించిన మహారాష్ట్ర

అన్ని రైళ్లు, బార్లు, హోటళ్లు, టూరిజం స్పాట్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ముంబయి: కేంద్రం అన్‌ లాక్‌- 5 మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం

Read more

మరో 40 రైళ్లను ప్రకటించిన భారతీయ రైల్వే

కొత్త రైళ్లలో చాలా వరకు బీహార్ నుంచి రాకపోకలు సాగించేవే న్యూఢిల్లీ: భారతీయ రైల్వే కొత్తగా మరో 40 రైళ్లను ప్రకటించింది. ఈ నెల 21 నుంచి

Read more

భారతీయ రైల్వే తాజాగా ఆదేశాలు

సెప్టెంబరు 30 వరకు అన్ని సాధారణ రైళ్లూ బంద్.. రైల్వే శాఖ న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Read more

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ప్రారంభమైన రైళ్లు

వందల సంఖ్యలో స్టేషన్‌కు చేరుకుంటున్న ప్రయాణికులు సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ప్రయాణికిలతో సందడిగా మారింది. నేటి నుంచి రైళ్లు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రయాణికులు పెద్ద

Read more