శ్రీవారికి తలనీలాలు సమర్పించిన సీఎం కేసీఆర్ సతీమణి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ. ఈరోజు తెల్లవారుజామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని

Read more

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ గంభీర్‌ దంపతులు

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ దంపతులు గురువారం ఉదయం కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా ఆయన

Read more

ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు టిడిపి నేతల పాదయాత్ర

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని వెంకన్నకు మొక్కులు అమరావతిః టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తిరుమలకు పాదయాత్ర

Read more

తిరుమలలో మరో రెండు చిరుతలు..

తిరుమల క్షేత్రం సమీపాన్ని చిరుతలు వదలడం లేదు. ముఖ్యంగా నడకదారిలో చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఐదు చిరుతలు బాధించిన అధికారులు..ఇక చిరుతలు లేనట్లే అని ఉదయం

Read more

తిరుమల నడక మార్గంలో మరో చిరుత చిక్కింది

తిరుమల నడక మార్గంలో గత కొద్దీ రోజులుగా చిరుతలు సంచరిస్తూ భక్తులను భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిరుతల భయానికి చాలామంది భక్తులు నడకదారిలో

Read more

తిరుమలలో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు అనుమానం

తిరుమల వెళ్లాలంటే భక్తులు భయపడుతున్నారు. ముఖ్యంగా కాలినడకన వెళ్లాలంటే వణికిపోతున్నారు. ఎందుకంటే గత కొద్దీ రోజులుగా కాలినడకన వెళ్లే భక్తులపై చిరుతలు దాడి చేస్తున్నారు. రీసెంట్ గా

Read more

భక్తులకు కర్రల పంపిణీ.. ట్రోల్స్​పై స్పందించిన టీటీడీ ఛైర్మన్ భూమన

అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామన్న భూమన తిరుమలః తిరుమల అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రలు పంపిణీ చేయాలన్న టీటీడీ నిర్ణయంపై తీవ్ర

Read more

తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత

రోజుల వ్యవధిలోనే పట్టుబడ్డ రెండో చిరుత తిరుమలః తిరుమలలో చిరుతల కలకలం సద్దుమణగట్లేదు. ఈరోజు మరో చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం

Read more

అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన చిరుత

తిరుమలః తిరుమల నడకమార్గంలో వెళుతున్న ఆరేళ్ల బాలికను పొట్టన పెట్టుకున్న చిరుతను బంధించేందుకు అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. చిరుతను పట్టుకునేందుకు

Read more

తిరుమల నడకదారిలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తాం : టీటీడీ ఈవో ధర్మారెడ్డి

తిరుమలః టీటీడీ ఈవో ధర్మారెడ్డి తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చాలా బాధాకరమని అన్నారు. నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఘటనపై

Read more

చిరుత దాడిలో చిన్నారి లక్షిత మృతి అత్యంత విషాదకరం: చంద్రబాబు

తగిన రక్షణ చర్యలతో భక్తుల భయాన్ని తొలగించాలని సూచన అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు తిరుమల అలిపిరి మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై

Read more