పోటీ చేయాలని పార్టీ నాయకత్వం కోరినా అందుకే తిరస్కరించాః నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీః కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద సరిపడా డబ్బు లేదని అన్నారు. ఎన్నికల్లో

Read more

రాజకీయాల్లోకి తమిళ హీరో ..కొత్త పార్టీని ప్రకటించిన విజయ్‌

చెన్నై: తమిళనాట మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ నటుడు విజయ్‌ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీని ప్రకటించారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో

Read more

ఆఫ్ఘనిస్థాన్ నుంచి అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక కానుక

కాబూల్ లోని కుబా నది నీటిని పంపించిన ఆఫ్ఘనీలు న్యూఢిల్లీః అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో… రామ మందిరానికి

Read more

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు..ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలిః సుబ్రహ్మణ్యస్వామి

ప్రాసిక్యూట్‌కు అనుమతి కోరుతూ గవర్నర్‌కు లేఖ పంపించినట్లు వెల్లడి చెన్నైః సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర

Read more

తన తలపై నజరానా.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్

ఉదయనిధి తలను తెచ్చిచ్చిన వారికి రూ.10 కోట్ల నజరానా ఇస్తా..సాధువు చెన్నైః తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రగడ జరుగుతోంది.

Read more

టపాసుల గోడౌన్‌లో భారీ పేలుడు..ఐదుగురు మృతి

పేలుడు ధాటికి కూలిన చుట్టుపక్కల ఇళ్లు చెన్నైః తమిళనాడులోని టపాసుల గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడౌన్ బిల్డింగ్ సహా చుట్టుపక్కల మరో

Read more

తమిళనాడు సీఎం బుల్లెట్ రైలు ప్రయాణం..రెండున్నర గంటల్లోనే 500 కిలోమీటర్లు

రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు టూర్ చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం బుల్లెట్ రైల్లో ప్రయాణించారు.

Read more

బిజెపి నాయకురాలు ఖుష్బుకు కీలక పదవి

జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూ న్యూఢిల్లీః సినీ నటి, తమిళనాడుకు చెందిన బిజెపి నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు లభించాయి. ఆమెను జాతీయ

Read more

తమ ప్రతిభను గుర్తించి ఉంటే.. ఎంపీలుగా గెలిచి కేంద్ర మంత్రులయ్యే వాళ్లం: తమిళిసై

ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే వార్తలుగా రావడం లేదని అసహనం కోయంబత్తూరుః తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదని తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై వాపోయారు.

Read more

మూడు రాష్ట్రాల్లో ఐసిస్ సానుభూతిపరుల కోసం ఎన్ఐఏ సోదాలు

కోయంబత్తూర్ కార్ సిలిండర్ పేలుడు కేసులో కర్ణాటకలో సోదాలు చెన్నెః జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక

Read more

ఆలయ ఉత్సవాలలో అపశృతి.. క్రేన్ కూలి నలుగురు మృతి

ఉత్సవ విగ్రహాలకు పూల మాలలు వేసే ప్రయత్నంలో కూలిన క్రేన్ చెన్నైః తమిళనాడులోని ఓ ఆలయ ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవమూర్తుల ఊరేగింపు సందర్భంగా క్రేన్ కూలిపోవడంతో

Read more