ఆఫ్ఘనిస్థాన్ నుంచి అయోధ్య రామ మందిరానికి ప్రత్యేక కానుక

కాబూల్ లోని కుబా నది నీటిని పంపించిన ఆఫ్ఘనీలు న్యూఢిల్లీః అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతున్న తరుణంలో… రామ మందిరానికి

Read more

కశ్మీర్‌లో భారీగా కురుస్తోన్న మంచు..సోనామార్గ్ రహదారి మూసివేత

న్యూఢిల్లీః కశ్మీర్‌ లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్‌ లోని గందర్‌బాల్ జిల్లాలో జోజిలా ఎగువ

Read more

జీ20 సమావేశాన్ని వ్యతిరేకించిన చైనా.. తీవ్రంగా స్పందించిన భారత్‌

మా భూభాగంలో ఎక్కడైనా నిర్వహిస్తామని చైనాకు తేల్చిచెప్పిన కేంద్రం న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్‌ లోని శ్రీనగర్‌లో మే 22, 23, 24, తేదీల్లో జరగనున్న జీ 20(G20) సమావేశాల

Read more

కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు

జోడో యాత్ర ముగింపు సభ సందర్బంగా శ్రీనగర్ కు వచ్చిన ప్రియాంక న్యూఢిల్లీః జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్

Read more

జమ్మూకశ్మీర్ లో రూ.20 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మోడీ

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సాంబా జిల్లా పల్లి

Read more

ఐరాసలో పాకిస్థాన్ కు చురకలంటించిన భారత్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించడంతో భారత్ దీటుగా కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్ర‌ధాని చేసిన వ్యాఖ్యల‌కు

Read more

న్యూయార్క్‌ అసెంబ్లీలో కశ్మీర్‌ పై తీర్మానం

మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్న భారత్ న్యూయార్క్‌‌: అమెరికాలోని నూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద తీర్మానం చేసింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఫిబ్రవరి 5వ తేదీని

Read more

బైడెన్‌ టీమ్‌లో కశ్మీర్‌ యువతి

శ్వేత సౌధ డిజిటల్ వ్యూహ విభాగపు సభ్యురాలిగా ఐషా షా న్యూయార్క్‌: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ అధకార బృందంలో మరో భారతీయురాలికి చోటు

Read more

కశ్మీర్‌ భారత్‌దే..తాలిబన్‌ స్పష్టం

భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసిన తాలిబన్‌ కాబూల్‌: కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌దేనని, ఆదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తాలిబన్‌ స్పష్టం చేసింది.

Read more

ఐరాసలో పాకిస్థాన్‌కు మరోసారి భంగపాటు

కశ్మీర్‌ అంశం భారత్‌-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని ఐరాస స్పష్టం చేసింది ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ విషయంలో అడుగడుగునా దెబ్బతిన్న పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్‌ అంశాన్ని

Read more