హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌.. నితిన్ గ‌డ్క‌రీ దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ : త‌మిళ‌నాడులోని కూనూర్ వ‌ద్ద ఆర్మీ హెలికాఫ్ట‌ర్ కుప్ప‌కూలిన ఘ‌ట‌న‌పై కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదానికి గురైన హెలికాఫ్ట‌ర్‌లో

Read more

ఊటిలో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..

తమిళనాడు లోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ప్రమాదానికి గురైన Mi-17V5 హెలికాప్టర్​లో సీడీఎస్​ జనరల్​ బిపిన్​ రావత్​ ఉన్నట్లు భారత వాయుసేన ప్రకటించింది. ప్రమాదానికి

Read more

రజనీకాంత్ ను కలిసిన చిన్నమ్మ ..కారణం అదేనా..?

తమిళనాట ఇప్పుడు శశికళ వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. తాజాగా ఈమె సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడం తో అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దివంగత జయలలిత

Read more

ఏపీ ప్రజలకు రెయిన్ అలెర్ట్…

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాగాల 48 గంటల్లో ఏపీలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడగా, ఈ నెల

Read more

ఆధార్‌, వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ చూపిస్తేనే మద్యం – తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు

తమిళనాడు ప్రభుత్వం మందు బాబులకు షాకింగ్ న్యూస్ తెలిపింది. మద్యం కావాలంటే నిమిషం పాటు లైన్లో నిల్చుని మద్యం తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఆలా కాదు

Read more

పార్టీ పెట్టడంపై రజనీకాంత్‌ సంచలన ప్రకటన

పార్టీ పెట్టడం లేదు.. క్షమించండి..రజనీకాంత్రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తాను చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో పార్టీ

Read more

సీబీఐ నుండి 103 కేజీల బంగారం మాయం..విచారణకు హైకోర్టు ఆదేశం

సీబీఐని విచారించాల‌న్న మద్రాస్‌ హైకోర్టు చెన్నై: తమిళనాడులోని సీబీఐ కస్టడీ నుండి 103 కేజీల బంగారం అదృశ్యమైంది. ఈ ఘనపై విచారణ జరపాలంటూ మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు

Read more

రాజకీయ ప్రవేశంపై రాజనీకాంత్‌ ప్రకటన

జనవరిలో కొత్త పార్టీ లాంచ్..రజినీ ట్వీట్‌ చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఆయన రాజీకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు.

Read more

‘నివర్‌’.. తీవ్ర తుపానుగా మారనున్న వాయుగుండం

మరో 12 గంటల్లో తుపానుగా, 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం హైదరాబాద్‌: ‘నివర్‌’ తుపాను తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం

Read more

మైసూర్‌పాక్‌తో కరోనా తగ్గుతుందని ప్రచారం

స్వీట్ షాపును సీల్ చేసిన అధికారులు కోయంబత్తూరు: తన దుకాణంలోని మైసూర్‌పాక్‌ తింటే కరోనా నయవుతుందని ప్రకటించిన వ్యక్తి నిర్వహించే స్వీట్‌ దుకాణానికి అధికారులు సీల్‌ వేశారు.తమిళనాడు,

Read more

నాలుగు రోజులపాటు పూర్తి లాక్‌డౌన్‌

తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తుంది. చెన్నై, కోయంబత్తురు, మధురై

Read more