కరోనా స్థితిగతులపై నేడు నిపుణులతో సమీక్షించనున్న కర్ణాటక సీఎం

బెంగళూరు: ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రాష్ట్రంలోని ప్రస్తుత కరోనా పై అంచనా వేయడానికి, ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశానికి ముందు

Read more

జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష

అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం అమరావతి: సీఎం జగన్ “జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం” పై నేడు సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో

Read more

కొత్త జిల్లాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. జిల్లాల పునర్విభజన అంశంపై సీఎం జగన్‌ బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లా

Read more

కరోనా వ్యాప్తి…వారికి వర్క్ ఫ్రం హోమ్!

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొవిడ్ 19 పరిస్థితిని

Read more

రేపు క‌రోనా కొత్త వేరియెంట్ పై ప్ర‌ధాని స‌మీక్ష‌

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ క‌రోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్‌ పై రేపు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. క‌రోనా ప‌రిస్థితి, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, వైర‌స్

Read more

ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు : సీఎం జగన్

ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సీఎం సమీక్ష అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని

Read more

నేడు మధ్యాహ్నం కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్ : సీఎం కెసిఆర్ జిల్లా కలెక్టర్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతోపాటు వ్యవసాయం, ధాన్యం

Read more

ఒమిక్రాన్ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్

ఒమిక్రాన్ పై సీఎం జగన్ సమీక్ష..ఉన్నతాధికారులకు దిశానిర్దేశం అమరావతి: సీఎం జగన్ నేడు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో

Read more

రైతుల్లో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి: సీఎం జగన్‌

అమరావతి: సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రైతులు ఆదాయం వచ్చే

Read more

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అత్యున్నత సమావేశం

ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ హైదరాబాద్ : సీఎం కెసిఆర్ ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్ లో ఆయన

Read more

ఉత్తరాంధ్రకు తుపాను.. సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: ఇటీవల తుఫాన్ ప్రభావంతో దక్షిణాంధ్ర కకావిలమైతే, తాజాగా మరో తుఫాన్ ఉత్తరాంధ్ర వైపు దూసుకువస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రకు ‘జావద్‌’

Read more