అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు నలుగురు శంకరాచార్యులు దూరం

ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రారంభిస్తున్నారన్న నలుగురు శంకరాచార్యులు అయోధ్యః అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈనెల 22న అట్టహాసంగా జరగనున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి సంబంధించి

Read more

నేటి నుంచి అందుబాటులోకి తిరుమల శ్రీవారి మెట్ల మార్గం

ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అనుమతించనున్న టీటీడీ తిరుపతి : ఈరోజు నుంచి శ్రీవారి భక్తులకు శ్రీవారి మెట్ల నడకమార్గం అందుబాటులోకి వస్తోంది. తిరుమలకు నడిచి వెళ్లేందుకు

Read more

నేడు తెరుచుకోనున్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు

ముంబయి : మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో నాలుగు నెలల పాటు గోదావరిలోకి నీరు విడుదల కానుంది. బాబ్లీ పూర్తి స్థాయి నీటి

Read more

నిర్మల్ లో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

10 పడకల కిడ్నీ డయాలసిస్‌ కేంద్రాన్నిప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి Nirmal: పేదల ఆరోగ్య రక్షణకు  టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద  చూపుతోందని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

Read more

అట్టహాసంగా స్టేడియం ప్రారంభం

అమీర్‌ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీఫైనల్స్‌కు వేదిక దోహా : ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు ఆతిథ్యమిచ్చే అల్‌ రయాన్‌ స్టేడియంను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. ఖతార్‌ జాతీయ దినోత్సవమైన డిసెంబరు

Read more

ఇందిరా పార్కులో అధునాతన వాకింగ్ ట్రాక్ పార్కు ప్రారంభం

పాల్గొన్న మంత్రి కేటిఆర్ Hyderabad: దోమ‌లగూడ‌లోని ఇందిరాపార్కులో  ఒక ఎక‌రం విస్తీర్ణంలో అభివృద్ది చేసిన పంచ‌త‌త్వ ఆక్యూప్రెజ‌ర్ వాకింగ్ ట్రాక్ పార్కును  మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. 

Read more

తాటాకు చప్పుళ్లకు భయపడను

పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా : రోజా నగరి: లాక్‌డౌన్‌ వేళ నగరి నియోజక వర్గంలో ని సుందరయ్యనగర్‌లో ఎమ్మెల్యే రోజా బోరుబావి ప్రారంబోత్సవం చేశారు.

Read more