భారత భూభాగాలతో పాక్‌ కొత్త మ్యాప్‌

లడఖ్, గుజరాత్ ప్రాంతాలతో పాక్ నూతన మ్యాప్ పాకిస్థాన్‌: పాకిస్థాన్‌ లడఖ్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలను తనవిగా పేర్కొంటూ ఓ మ్యాప్ విడుదల చేసింది. ఈ

Read more

భారత్‌కు నేపాల్‌ ప్రభుత్వం లేఖ

భారత మీడియాలో వస్తోన్న వార్తలపై అభ్యంతరాలు నేపాల్‌: నేపాల్‌ ప్రభుత్వం భారత్‌కు లేఖ రాసింది. భారత మీడియాలో వస్తోన్న కథనాలు తమ దేశ పౌరుల మనోభావాలను దెబ్బ

Read more

నేపాల్‌లో వ‌ర్షాలు..22 మంది మృతి

44 మంది గ‌ల్లంతు ఖాట్మండు: నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  భారీ వ‌ర్షాల కార‌ణంగా కొండ చ‌రియ‌లు విరిగిప‌డి చ‌నిపోయిన వారిసంఖ్య 22కు చేరుకుంది. కొన్నిచోట్ల న‌దుల‌వెంట

Read more

కొత్త మ్యాప్‌కు నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదం

ప్రెసిడెంట్ సంతకం చేస్తే బిల్లుకు చట్టబద్ధత నేపాల్‌: నేపాల్ కొత్త మ్యాప్‌కు పార్లమెంటు ఎగువసభ (నేషనల్ అసెంబ్లీ) ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మ్యాప్ లో భారత

Read more

నేపాల్‌లో రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

భారత్‌ నుంచి నేపాల్‌ వెళ్తున్న వలస కూలీలు నేపాల్‌: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్‌ నుంచి నేపాల్‌ వెళ్తున్న వలస కూలీలు స్వస్థలానికి చేరుకోకముందే

Read more

నేపాల్‌లో భూకంపం

జుగు ప్రాంతంలో భూకంప కేంద్రం నేపాల్‌: నేపాల్‌లో గత అర్ధరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది. కాగా డొలాకా జిల్లాలోని జుగు

Read more

నేపాల్‌లో మే 15 వరకు విమాన సేవలపై నిషేధం

కాఠ్‌మాండూ: కరోనా వైరస్‌ కేసులు నేపాల్‌ రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో నేపాల్‌ ప్రభుత్వం విమాన సర్వీసులపై నిషేధం పొడిగిందచింది. ఈమేరకు మే 15వ తేదీ వరకు దేశీయ,

Read more

కరోనా కలవరం..దేశంలోని పలు సరిహద్దుల మూసివేత!

ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కబళిస్తుంది. ఈ మహమ్మారితో దేశంలో రోజురోజుకు నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర

Read more

భారత్‌ నుంచి నేపాల్‌కు వలస వెళ్తున్న రోహింగ్యాలు

ఇస్లామిక్‌ గ్రూపులు సాయం చేస్తున్నట్లు భావిస్తున్న నిఘా వర్గాలు న్యూఢిల్లీ: చాలాఏళ్లుగా రోహింగ్యాలు భారత్ లో తలదాచుకుంటున్నారు. అయితే కొంతకాలంగా రోహింగ్యాలు భారత్ నుంచి నేపాల్ వలస

Read more

35 పరుగులకే ఆలౌటైన అమెరికా

కఠ్మాండు: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టు జింబాబ్వే పేరిట ఉన్న రికార్డును అమెరికా జట్టు సమం చేసింది. వరల్డ్‌ కప్‌ లీగ్‌-2లో

Read more

అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధానులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి, నేపాల్‌ ప్రధాని ప్రధాని కేపీ ఓల్లీ ఇద్దరు కూడా సంయుక్తంగా నేపాల్‌లోని వీసీ ద్వారా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. తాజా ఏపి వార్తల

Read more