ఘోర బస్సు ప్ర‌మాదం ..28 మంది మృతి

కాఠ్మాండు: నేపాల్‌లో ఘోర బస్సు ప్ర‌మాదం జరిగింది. ఈ ప్రమాదంలొ 28 మంది మ‌ర‌ణించారు. ముగు జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బ‌స్సు లోయ‌లో

Read more

నేపాల్‌లో భారీ వర్షాలు..విరిగిప‌డ్డ‌ కొండచరియలు

వ‌ర్షాల కార‌ణంగా 16 మంది మృతి..22 మంది గ‌ల్లంతు ఖాట్మండు: నేపాల్‌లో భారీ వర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ఈ వ‌ర్షాల కార‌ణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా,

Read more

భారత్‌ సహా ప్రపంచ దేశాల మద్దతు కావాలి..ప్రచండ

పార్లమెంట్‌ను రద్దు చేసిన ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధాని ఓలీఅప్రజాస్వామికమ‌న్న ప్ర‌చండ‌ ఖాట్మాండు: నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఓలీ తీరును నిరసిస్తూ తాము చేస్తున్న పోరాటానికి భారత్‌తో పాటు ప్రపంచ

Read more

బంగ్లాదేశ్, నేపాల్ లకు వ్యాక్సిన్లు పంపిన భారత్‌

నేపాల్‌కు మొత్తం 10 లక్షల డోసులుబంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులు న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన కరోనా వ్యాక్సిన్లను భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ లకు ఉచితంగా

Read more

నేపాల్‌లో రాజకీయ సంక్షోభం

పార్లమెంటు రద్దు: వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు ఖాట్మండు : నేపాల్‌ ప్రధానమంత్రి కెపిశర్మ ఓలి సలహాపై అధ్యక్షుడు బైద్యదేవి భండారి నేపాల్‌ పార్లమెంటును ఆదివారం రద్దుచేశారు. చట్ట

Read more

ఘోర ప్ర‌మాదం .. 9 మంది మృతి

ఖాట్మండు: గత రాత్రి 10:30 గంట‌ల‌కు నేపాల్‌లోని ద‌శ‌ర‌థ్ చంద్ హైవేపై ఘోర రోడ్డుప్ర‌మాదం సంభవించింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న బ‌స్సు అదుపుత‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ఘటనలో

Read more

నవంబర్‌లో నేపాల్‌ వెళ్లనున్న ఆర్మీ చీఫ్‌

ఆర్మీ చీఫ్ న‌ర‌వాణేను స‌త్క‌రించ‌నున్న నేపాల్ న్యూఢిల్లీ: భార‌త ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ ఎంఎం న‌ర‌వాణే వ‌చ్చే నెల‌లో ఖాట్మాండు వెళ్ల‌నున్నారు. న‌వంబ‌ర్‌లో న‌ర‌వాణే త‌మ దేశానికి

Read more

నేపాల్‌ టూరిజం మంత్రికి కరోనా

వ్యక్తిగత డాక్టర్ కు కూడా కరోనా పాజిటివ్ నేపాల్‌: నేపాల్ టూరిజం మంత్రి యోగేశ్ భట్టారాయ్ కి కరోనా సోకింది. యోగేశ్ భట్టారాయ్ నేపాల్ ప్రధానమంత్రి కేపీ

Read more

నేపాల్‌లో లక్షదాటిన కరోనా కేసులు

కొత్తగా 2059 పాజిటివ్‌ కేసులు ఖాట్మండు: నేపాల్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 2059 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

Read more

మోడీకి కేపీ శర్మఒలీ ఫోన్

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నేపాల్ ప్రధాని New Delhi: నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి   ప్రధాని నరేంద్ర వెూడీకి ఫోన్‌చేసి 74వ స్వాతంత్య దినోత్సవాన్ని

Read more

విరిగిన కొండచరియలు.. ఐదుగురు మృతి

మరో 38 మంది మిస్సింగ్‌ ఖాట్మండు: నేపాల్‌లోని సింధుపాల్‌చోక్ జిల్లాలో శుక్ర‌వారం ఉద‌యం ఘోర ప్రమాదం సంభవించింది. కొండ చ‌రియ‌లు విరిగిప‌డి ఐదుగురు మృతిచెంద‌గా మ‌రో 38

Read more