కరోనా ప్రభావం: జీతాల్లో కోత విధించిన ఇండిగో

ప్రయాణీకులు తక్కువ..ఆదాయం తక్కువ New Delhi: ఇండిగో విమానయాన సంస్థ తన సిబ్బందికి జీతాల్లో కోత విధించింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రయాణీకులు తగ్గడంతో ఆదాయం కూడా

Read more

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే రూ.1000/- జరిమానా

కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు Mumbai: కరోనా వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Read more

ఇండియన్ ఎయిర్ పోర్ట్ పనితీరు భేష్

అధికారులకు సోనమ్‌ ప్రశంస సామాజిక అంశాలపై అవసరమైనపుడల్లా స్పందించే సోనమ్‌కపూర్‌ ఇపుడు కరోనా ప్రభావం నేపథ్యంలో మరోసారి ముందుకొచ్చారు.. కరోరా వైరస్‌ వ్యాప్తిని అరికట్టటానికి భారత ప్రభుత్వం

Read more

భారత్: ముందుచూపుతో మూడో దశపై దృష్టి

ముందస్తు ప్రణాళిక సిద్ధం New Delhi: భారతదేశంలో కరోనా వైరస్‌ సాంకేతికంగా రెండో దశలోనే ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టి

Read more

మలేషియా ఎయిర్‌పోర్టులో 150 మంది భారతీయ వైద్య విద్యార్థులు

కరోనా కేసులతో నగరం షట్ డౌన్ మలేషియా ఎయిర్‌పోర్టులో 150 మంది భారతీయ వైద్య విద్యార్థులు చిక్కుకున్నారు. విద్యార్థులుఫిలిప్పీన్స్‌లో మెడిసిన్‌ చదువుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో రోజుకు 40 నుంచి

Read more

కరోనా ఎఫెక్ట్: మహారాష్ట్రలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర రూ.50

రద్దీ తగ్గించే పనిలో రైల్వేశాఖ కీలక నిర్ణయం Mumbai: కరోనా కారణంగా మహారాష్ట్రలో రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధర ఒక్కసారిగా రూ.10 నుంచి రూ.50కి పెరిగిపోయింది. 

Read more

ఎన్టీఆర్ భవన్ లో కరోనా వ్యాప్తి నియంత్రణ ఏర్పాట్లు

చంద్రబాబు సహా అందరికీ థర్మల్ స్కానింగ్ Mangalagiri: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలవరపెడుతున్న నేపథ్యంలో, మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో కరోనా వ్యాప్తి నియంత్రణ ఏర్పాట్లు చేసారు.

Read more

కోల్‌కతా మీదుగా దక్షిణాఫ్రికాకు సఫారీ టీమ్‌

కరోనా వైరస్‌ కారణంగా మ్యాచ్ రద్దు కోల్‌కత్తా: భారత్‌ దక్షిణాఫ్రికా జట్లమధ్య జరగాల్సిన మూడు వన్‌డేల సిరీస్‌ మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగాశుక్రవారం రద్దయింది. సిరీస్‌ రద్దయినా

Read more

నేడు ఒలింపిక్స్‌ కమిటీ సమావేశం

అన్ని క్రీడాసంఘాల నిర్ణయం టోక్యో: ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా విస్తరించిన కరోనావైరస్‌కారణంగా వివిధ దేశాల్లో టోర్నీలు రద్దవుతుండగా టోక్యో ఒలింపిక్స్‌ను మాత్రం యధా తథంగా నిర్వహిస్తామని ఆదేశప్రధాని షింజో

Read more

కరోనా నియంత్రణ ప్రతిఒక్కరి బాధ్యత

షూటింగ్స్ వద్దు: చిరంజీవి కరోనా మహమ్మారి నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. తనవంతు

Read more

తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు

అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : సీపీ Hyderabad: తెలంగాణలో కరోనా వైరస్‌ లేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆయన స్క్రీనింగ్‌

Read more