మధ్యాహ్నం మీడియాతో సమావేశం
కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
Read moreNational Daily Telugu Newspaper
కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై Hyderabad: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడనున్నారు. కరోనా నివారణ, జనతా కర్ఫ్యూ అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.
Read moreకరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమావేశం Amravati: కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమావేశం
Read moreజనతా కర్ఫ్యూకు మద్దతు Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు పెట్రోల్ బంక్లను బంద్ ఉంచనున్నారు. రేపటి దేశవ్యాప్త జనతా కర్ఫ్యూకు పెట్రోల్ బంక్లు మద్దతు తెలపనున్నాయి. రేపు
Read moreకేజీహెచ్లో కరోనా కలకలం Visakhapatnam: విశాఖ కేజీహెచ్లో కరోనా కలకలం రేపుతోంది. హెడ్ నర్సుకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. హెడ్ నర్సు తీవ్ర జ్వరంతో బాధపడుతోంది.
Read moreజనతా కర్ఫ్యూ నేపథ్యంలో New Delhi: కరోనా వ్యాప్తినిరోధంలో భాగంగా దేశ వ్యాప్తంగా ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించనున్న నేపథ్యంలో మెట్రో రైళ్లు కూడా బంద్ కానున్నాయి.
Read moreజనతా కర్ఫ్యూ కారణంగా New Delhi: జనతా కర్ఫ్యూ కారణంగా గోఎయిర్ విమానయాన సంస్థ ఆదివారంనాటి విమానాలను రద్దు చేసింది. ఉదయం 7 గంటలనుంచి రాత్రి 9
Read moreవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడి New Delhi: కరోనా వైరస్ బారిన పడిన ఇరాన్, ఇటలీ దేశాలలో ఉన్న భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిందని విదేశీ
Read moreకరోనా పాజిటివ్ కేసుల నేపథ్యం New Delhi: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేసింది. అత్యవసర ప్రయాణికులు
Read moreకరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల సమీక్షలో సీఎం కెసిఆర్ Hyderabad: కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ సర్కార్ అన్ని చర్యలూ తీసుకుంటున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
Read moreఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం New Delhi: కరోనా వ్యాప్తి నిరోథక చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలను ప్రకటించింది. రాజధాని నగరంలోని అన్ని రెస్టారెంట్లనూ ఈ
Read moreప్రధాని మోడీ పిలుపు New Delhi: ప్రపంచం కరోనా గుప్పెట చిక్కుకుని విలవిలలాడుతోందని ప్రధాని మోడీ అన్నారు. కరోనాపై తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు.
Read more