కృష్ణ జ‌న్మ‌భూమి.. మధుర ఆలయం సమీపంలో కూల్చివేతపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థుర‌లో ఉన్న శ్రీ కృష్ణ జ‌న్మ‌భూమి స‌మీపంలో నాయి బ‌స్తీలో రైల్వే శాఖ అక్ర‌మ నిర్మాణాల‌ను తొలిగిస్తోంది. అయితే ఆ డ్రైవ్‌ను నిలిపివేయాల‌ని ఈరోజు

Read more

రైల్వేకు తత్కాల్‌ టికెట్ల ద్వారా రూ.511 కోట్ల ఆదాయం

డైనమిక్ ఫేర్ రూపంలో మరో రూ.511 కోట్లు న్యూఢిల్లీ: భారతీయ రైల్వేకు తత్కాల్ టికెట్ల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేసిన 2020-21లో

Read more

జూన్‌ 30 వరకు బుక్‌ చేసిన టికెట్లన్నీ రద్దు

కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో నిర్ణయం..భారతీయ రైల్వే శాఖ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తం లాక్‌డౌన్‌ అమలవుతున్న విషయం తెలిసిందే. మూడోసారి ప్రకటించిన

Read more

ఏప్రిల్ 14 వరకూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల మూసివేత

రైల్వే శాఖ వెల్లడి New Delhi: దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో భాగంగా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లను ఏప్రిల్ 14 వరకూ పూర్తిగా మూసివేస్తున్నట్లు రైల్వే

Read more

రైల్వే టికెట్లపై రాయితీలు నిలిపివేత

కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యం New Delhi: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ అన్ని రకాల టికెట్లపై రాయితీలు నిలిపివేసింది. అత్యవసర ప్రయాణికులు

Read more