నాథూలా సరిహద్దు వద్ద మంచు తుపాను… ఆరుగురి మృతి

ఇప్పటివరకు 22 మందిని కాపాడిన అధికారులు గాంగ్టక్: సిక్కింలో మంచు తుపాను సంభవించింది. నాథూలా సరిహద్దు వద్ద మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు పర్యాటకులు మృత్యువాతపడ్డారు. మరో

Read more

కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు

జోడో యాత్ర ముగింపు సభ సందర్బంగా శ్రీనగర్ కు వచ్చిన ప్రియాంక న్యూఢిల్లీః జోడో యాత్ర ముగింపు సందర్భంగా శ్రీనగర్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్

Read more

అమెరికాలో మంచు తుఫాను..34కు చేరిన మృతుల సంఖ్య

అమెరికాలోని పలు ప్రాంతంలో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు న్యూయార్క్‌ః అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. మంచుతుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది.

Read more

అమెరికాలో మంచు తుఫాను బీభ‌త్సం

న్యూయార్క్ : వాతావరణ మార్పుల ప్రభావం అమెరికాపై స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది అగ్రరాజ్యంపై ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. మొన్నటి అకాల వర్షాలు, కార్చిచ్చుల నుంచి ఇప్పటి

Read more

మంచుతో వాహనదారులకు ముప్పు

మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి East Godavari District” తూర్పుగోదావరి జిల్లాను మంచు కమ్మేస్తున్నది. మంచు వాహనదారులకు ముప్పుగా పరిణమించింది. రాత్రి పది గంటల

Read more