ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ

Read more

రైతులతో చర్చలు..ప్రతిపాదనలు పంపిన కేంద్రం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైతు సంఘాల నేతలకు

Read more

రూ.2,290 కోట్ల విలువైన ఆయుధాలు కొనేందుకు కేంద్రం ఆమోదం

అధునాతన ఆయుధాలు కొనాలని నిర్ణయం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే అధునాతన ఆయుధాలు, సైనిక

Read more

మూడు రాజధానులపై కేంద్రం మరింత క్లారిటీ

మూడు రాజధానుల ఏర్పాటులో ఎలాంటి తప్పు లేదు..కేంద్రం అమరావతి: ఏపిలో మూడు రాజధానుల అంశం పై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. ఒక రాజధాని మాత్రమే ఉండాలని

Read more

రాజధాని అంశంపై మరోసారి కేంద్రం స్పష్టత

రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని స్పష్టం అమరావతి: ఏపిలోని 3 రాజధానులపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజధాని అంశం మా

Read more

చైనాలో ఎంబీబీఎస్‌ .. కేంద్రం స్పష్టత

ఇండియాలో హౌస్ సర్జన్ చేసేందుకు నిరాకరించిన కేంద్రం న్యూఢిల్లీ: చైనాలోని వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థులు భారతదేశంలో ‘హౌస్‌ సర్జన్‌’ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం నిరాకరించింది.కేవలం

Read more

15 రోజుల్లోగా వ‌ల‌స కార్మికులను త‌ర‌లించండి

ఇంకా మిగిలి ఉన్న వలసకూలీల తరలింపుకు మరో 15 రోజులు గడువు..సుప్రీం న్యూఢిల్లీ: వలసకార్మికుల అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను

Read more

కేంద్రానికి మమతా బెనర్జీ విజ్ఞప్తి

వలస కార్మికుల ఖాతాల్లో రూ. 10 వేలు జమ చేయండి కోల్‌కతా: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యలోనే పశ్చిమబెంగాల్‌ సిఎం

Read more

నాలుగో దశ లాక్‌డౌన్‌ వివరాలను తెలుపనున్న కేంద్రం

ఈ రోజు సాయంత్రం లాక్‌డౌన్ నూతన మార్గదర్శకాలను ప్రకటించనున్న కేంద్ర న్యూఢిల్లీ: కరోనా నియంత్రణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన మూడో దశ లాక్‌డౌన్‌ రేపటితో ముగియనున్నది.

Read more

లాక్‌డౌన్‌ ఎత్తివేత పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి

వలసకూలీల తరలింపుపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలి న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం కరోనా నుంచి ఎదురుక్కోనేందుకు ప్రణాళికలు సిద్దం

Read more

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన కేంద్రం

మున్సిపల్ నివాస ప్రాంతాల్లో దుకాణాలకు సడలింపు..50 శాతం సిబ్బందితో దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను నిన్న

Read more