ఒకేరోజు నాల్గు సభల్లో పాల్గొనబోతున్న అమిత్ షా

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా..ఒకేరోజు నాల్గు సభల్లో పాల్గొనబోతున్నారు. ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో బిజెపి తమ

Read more

తెలంగాణలో కలిసి పనిచేయండి.. కిషన్‌రెడ్డి, పవన్‌ కల్యాణ్‌లకు అమిత్‌షా సూచన

తెలంగాణలో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలన్న అమిత్ షా న్యూఢిల్లీః తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్

Read more

అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ

బిజెపి నేత, కేంద్ర మంత్రి అమిత్ షా తో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,

Read more

అమిత్ షా తో జగన్ భేటీ..

ఏపీ సీఎం జగన్..ఢిల్లీ లో కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన

Read more

ఢిల్లీకి బయల్దేరిన సిఎం జగన్‌

ఈరోజు, రేపు ఢిల్లీలో ఉండనున్న ముఖ్యమంత్రి అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరు. విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు

Read more

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి

అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్న కిషన్ రెడ్డి హైదరాబాద్‌ః హైకమాండ్ నుంచి అత్యవసర కాల్ రావడంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Read more

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కిషన్ రెడ్డి సమావేశం ..!

న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీలో

Read more

త్వరలో 22 మంది నేతలు కాషాయ జెండా కప్పుకుంటారుః ఈటల రాజేందర్

అమిత్ షా రాష్ట్ర పర్యటనలో చేరికలు ఉంటాయని వివరణ హైదరాబాద్ః తెలంగాణలో బిజెపిని మరింత పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో కీలక నేతలు కాషాయ

Read more

ఈ నెల 27న తెలంగాణ రానున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ః కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బిజెపి తన వ్యూహాలకు పదనుపెడుతోంది. ఆ

Read more

‘హర్ ఘర్ తిరంగా’.. తన నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అమిత్ షా

కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారన్న కేంద్ర హోంమంత్రి న్యూఢిల్లీః మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే చీకటి అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఇందుకు

Read more

నేడు మూడు కొత్త బిల్లుల‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: నేడు పార్ల‌మెంట్‌లో క్రిమిన‌ల్ చ‌ట్టాల్లో మార్పులు కోరుతూ మూడు బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. భార‌తీయ న్యాయ సంహిత బిల్లు, భార‌తీయ సాక్ష్యా బిల్లు, భార‌తీయ నాగ‌రిక సుర‌క్షా

Read more