రాజధాని గ్రామాలు బోర్డర్‌ను తలపిస్తున్నాయి

పాకిస్థాన్‌ బోర్డర్‌లో కూడా ఇంతమంది పోలీసులు ఉండరు అమరావతి: రాజధాని గ్రామాలు బోర్డర్‌ని తలపిస్తున్నాయని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. ఈ మేరకు ఆయన

Read more

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అరెస్టు

రాజధాని కోసం రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమరావతికి టిడిపి నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

Read more

సీఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు సవాల్‌

రాజధాని మార్పునకు ప్రజామోదం ఉందనుకుంటే..రెఫరెండం నిర్వహించండి అమరావతి: విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ సమీపంలోని వేదిక కళ్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ జేఏసి కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

Read more

రైతుల పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారి చెత్త నిర్ణయాలతో రైతులు బలైపోతున్నారని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ప్రాణం

Read more

మీ ఆస్తుల కోసం ప్రజలు సమిధలు కావాలా?

అమరావతి: వైఎస్సాఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేశారు. అమరావతిని రక్షించులేకపోతే చనిపోయినట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్రవ్యాప్తంగా

Read more

రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు

సీఎం జగన్‌ నియమించిన కమిటీ ఆయన ఆలోచనల మేరకే నివేదిక ఇస్తుంది అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారయణ విమర్శలు గుప్పించారు. స్టేక్‌ హోల్డర్స్‌

Read more

రైతుల ఉద్యమం పై పృథ్వీరాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

అమరావతిలో ప్రస్తుతం పెయిడ్‌ ఆర్టిస్టులతో రైతు ఉద్యమం జరుగుతుంది అమరావతి: రాజధాని అమరావతిపై రైతులు చేస్తున్న ఉద్యమంపై వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ వివాదస్పద వ్యాఖ్యలు

Read more

బోస్టన్‌ కమిటీకి తలా తోక ఉందా?

బోస్టన్‌ గ్రూప్‌ క్లయింట్‌ వద్ద డబ్బులు తీసుకొని ఏది కావాలంటే అది రాసిచ్చే సంస్థ మంగళగిరి: బోస్టన్‌ కమిటీ నివేదికపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

Read more

సీఎం జగన్‌ రాజీనామా చేయాలి

అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సీపీఐ

Read more

కేంద్రం డైరెక్షన్‌ రాష్ట్రం ప్రభుత్వం పాటించాలి

`రాజధాని విషయంలో కేంద్రానికి సూచనలు చేసే అధికారం ఉంటుంది అమరావతి: రాజధాని విషయంలో కేంద్రం డైరెక్షన్‌ రాష్ట్రా ప్రభుత్వం పాటించాల్సి ఉంటుందని టిడిపి సినీయర్‌ నాయకుడు యనమల

Read more