ప్రమాదానికి గురై మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి రవి మృతి చెందినట్లు తెలుస్తుంది.

Read more

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేత శారదక్క

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ భార్య వెంకటాపురం ఏరియా కమిటీ, తూర్పు గోదావరి జిల్లా శబరి ఏరియా కమిటీ కార్యదర్శి,

Read more

మావోయిస్టు నేత కత్తి మోహన్ రావు మృతి

మావోయిస్టు పార్టీ ప్రకటన Hyderabad: మావోయిస్టు పార్టీ క్రియాశీలక నేత కత్తి మోహన్ రావు (అలియాస్ ప్రకాశన్న, అలియాస్ దామ దాదా ) మృతి చెందారు. తీవ్ర

Read more

ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

రా§్‌ుపూర్‌: ఈరోజు ఉదయం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని బాష‌గూడ అట‌వీ ప్రాంతంలో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి

Read more

సొంత కమాండర్‌నే హత్య చేసిన మావోయిస్టులు

వ్యక్తిగత కక్షలతో అమాయక ఆదివాసీలను హత్య చేస్తున్నాడని ఆరోపణ చత్తీస్‌గఢ్‌: వ్యక్తిగత కక్షలతో అమాయక గిరిజనులను చంపుతున్నాడని ఆరోపిస్తూ చత్తీస్‌గఢ్ మావోయిస్టులు సొంత కమాండర్‌నే హత్యచేశారు. బీజాపూర్

Read more

ఎదురుకాల్పులు..మావోయిస్టు మృతి

దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఘటన కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. గుండాల మండలం దేవెళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో

Read more

25న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టుల పిలుపు

వరవరరావు నిర్బంధానికి నిరసనగా పిలుపు హైదరాబాద్‌: విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈ నెల 25న శనివారం తెలంగాణ బంద్‌కు

Read more

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత..ఏడుగురు నక్సల్స్ హ‌తం

న్యూఢిల్లీః ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో మ‌రోసారి తుపాకుల మోత మోగింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఏడుగురు మావోయిస్టులు హ‌తమ‌య్యారు. నారాయ‌ణ్‌పూర్ జిల్లా అబుజ్ మ‌డ్ అట‌వీ ప్రాంతంలో పోలీసులు, న‌క్స‌ల్స్

Read more

నక్సలిజంతో పాటు టెర్రరిజంను ఉపేక్షించబోంః అమిత్ షా

న్యూఢిల్లీః కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మావోలను ఏరిపారేయడానికి కేంద్రం ఏకంగా బీఎస్ఎఫ్ బలగాలను కూడా బరిలోకి దింపింది. ఈ మధ్య కాలంలో

Read more

మాజీ ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషిః హైకోర్టు తీర్పు

న్యూఢిల్లీః ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈమేరకు మంగళవారం ఉదయం బాంబే

Read more

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. నలుగురు నక్సలైట్లు హతం

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో

Read more