ఏప్రిల్ 25 న యాదాద్రికి కేసీఆర్ …
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ నెల 15 యాదాద్రి దేవాలయానికి వెళ్లనున్నారు. యాదాద్రి నరసింహ స్వామి దేవాలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం
Read moreNational Daily Telugu Newspaper
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఈ నెల 15 యాదాద్రి దేవాలయానికి వెళ్లనున్నారు. యాదాద్రి నరసింహ స్వామి దేవాలయానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి శివాలయం
Read moreరోజాకు తీర్థప్రసాదాలు అందించిన ఆలయ అర్చకులు యాదాద్రి: వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మొక్కులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి చెల్లించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చిన రోజా
Read moreహైదరాబాద్: యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను
Read moreసీఎం కేసీఆర్కు ఘనంగా సత్కారం.. యాదాద్రి భువనగిరి : నవ్య యాదాద్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి పునరంకితం చేశారు. జయజయ ధ్వానాల మధ్య ప్రధాన ఆలయ ప్రవేశం
Read moreశ్రీ సుదర్శన చక్రానికి పవిత్ర జలాలతో అభిషేకం యాదాద్రి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగుతోంది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుదర్శన
Read moreశోభాయాత్రలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి భువనగిరి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో
Read moreహైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ఇప్పటికే యాదాద్రి చేరుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు.
Read moreస్వయంభువుల తొలి పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హైదరాబాద్: నేటి నుండి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనభాగ్యం కలుగనుంది. సోమవారం ఉదయం జరిగే ఆలయ ఉద్ఘాటన మహాక్రతువుకు
Read moreయాదాద్రి: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో నారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు
Read moreహైదరాబాద్: యాదాద్రిలో ఈనెల 21 నుంచి 28 వరకు ఉద్ఘాటన మహోత్సవాలు జరగనున్నాయని, ఈ మహోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్
Read moreహైదరాబాద్: యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటనకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అదే రోజు మిథునలగ్న సుముహుర్తంలో మహాకుంభాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ
Read more