ఈ నెల 10న టీటీడీ ఛైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించనున్న భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన ఛైర్మన్‌గా భూమన కరుణాకర్‌ రెడ్డిని సీఎం జగన్ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో కూడా భూమన టీటీడీ ఛైర్మన్ గా

Read more

టీటీడీ నూతన ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం

ఈ నెల 8న ముగుస్తున్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం తిరుమలః తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా తిరుపతి వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

Read more

నెలరోజుల పాటు తిరుమల శ్రీవారి పుష్కరిణి మూసివేత

తిరుమల : తిరుమ‌లలో శ్రీ‌వారి ఆల‌యం వద్ద గల పుష్కరిణిని నెలరోజుల పాటు మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పుష్కరిణీలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు,

Read more

శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమలః తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రూ.300 టికెట్ల కోటాను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్

Read more

TTD నూతన ఛైర్మన్‌గా జంగా కృష్ణమూర్తి..?

టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. TTD చైర్మన్ YV సుబ్బారెడ్డి పదవికాలం ముగిస్తుండటంతో ఆ

Read more

తిరుమల శ్రీవారి ఆలయంలో చోటుచేసుకున్న అపశృతి

ఆలయ మహాద్వారం వద్ద ట్రాలీ నుంచి కింద పడిపోయిన హుండీ తిరుమలః తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద

Read more

శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.80 కోట్లు

నేడు భక్తుల రద్దీ సాధారణం Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది . శుక్రవారం 72,304 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Read more

శ్రీవాణి ట్రస్ట్‌ ఫండ్స్‌పై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

టీటీడీలో అవినీతి చేయాలంటే ఎంతటి వాడైనా భయపడాల్సిందేనన్న సుబ్బారెడ్డి తిరుమలః శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి

Read more

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం..వివరాలు వెల్లడించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

పలు అంశాలపై నిర్ణయాలు తిరుమలః తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను టీటీడీ చైర్మన్ వైవీ

Read more

తిరుమల శ్రీవారి ఆలయం సమీపం నుంచి వెళ్లిన విమానం

ఘటనపై టీటీడీతో చర్చిస్తున్న విమానయాన శాఖ అధికారులు తిరుమలః తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపం నుంచి ఆదివారం ఉదయం ఓ విమానం వెళ్లింది. ఉదయం 8.00-8.30 గంటల

Read more

తిరుమలకు భారీగా తరలివస్తున్న భక్తులు..శిలాతోరణం వరకు క్యూ లైన్

నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు తిరుమలః విద్యార్థులకు ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. టోకెన్లు లేకుండా వచ్చినవారికి

Read more