శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం..ఐదుగురి మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జి.సిగడాం వద్ద బాతువ గ్రామం సమీపంలో గతరాత్రి కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. జనరల్
Read moreNational Daily Telugu Newspaper
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జి.సిగడాం వద్ద బాతువ గ్రామం సమీపంలో గతరాత్రి కోయంబత్తూరు-సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. జనరల్
Read moreపాకిస్థాన్లో ఢీకొన్న రెండు రైళ్లు ఇస్లామాబాద్ : సోమవారం తెల్లవారు జామున పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి.
Read moreవాషింగ్టన్: అమెరికాలో ఘోర ప్రమాదం సంభవిచింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆరిజోనాలోని టెంపె టౌన్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా
Read moreవాహనాన్ని ఢీకొట్టిన రైలు.. సిక్కు యాత్రికులు మృతి పాకిస్థాన్: పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది.
Read moreరైలు ప్రమాద ఘటన తెలుసుకుని చాలా బాధపడ్డాను..ప్రధాని మోడి న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఔరంగాబాద్లో రైలు ప్రమాదం వలస కార్మికుల మృతిపై స్పందించారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రైలు
Read moreరైల్వే ట్రాక్ పై నిద్రిస్తున్న వలస కార్మికులు..దూసుకెళ్లిన గూడ్స్ రైలు ఔరంగబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం సంభవించింది. . రైలు పట్టాలపై
Read moreభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సింగ్రౌలిలో
Read moreకరాచీ: ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ సింధ్ ప్రాంతంలోని సుక్కూరు జిల్లా
Read moreటర్కీ: రైల్వే పట్టాలపై ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టిన ఘటన టర్కీలోని అఫియాన్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
Read more