నాంపల్లి ప్రమాదం..మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కెటిఆర్ హైదరాబాద్‌ః నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో

Read more

డబుల్ బెడ్రూం ఇళ్లపై బిజెపి నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారుః తలసాని

బిజెపి నేతలది పొలిటికల్ డ్రామా అంటూ విమర్శలు హైదరాబాద్‌ః బిజెపి నేతలు చేపట్టిన చలో బాటసింగారం కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద బిజెపి

Read more

బీసీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తాం : తలసాని హెచ్చరిక

బీసీ కులాలను కాంగ్రెస్ నేతలు కించపరుస్తున్నారన్న తలసాని హైదరాబాద్‌ః బీసీ కులాలను కించపరుస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more

కెసిఆర్‌ సాక్షాత్తూ కొమురవెల్లి మల్లన్న స్వరూపం: తలసాని

యాదవులకు కెసిఆర్ రాయితీతో గొర్రెలు అందించారని గుర్తు చేసిన తలసాని హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పొగడ్తల వర్షం కురిపించారు. కెసిఆర్ మన

Read more

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫై..మంత్రి తలసాని ఫైర్

బిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం నుంచి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో, ఏ

Read more

ఈడీ విచారణకు హాజరైన తలసాని పీఏ

హైదరాబాద్ః చీకోటి ప్రవీణ్‌ క్యాసినో కేసులో మంత్రి తలసాని పర్సనల్ సెక్రటరీ అశోక్ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలాయంలో విచారణకు హాజరైన అశోక్ ను.. క్యాసినో

Read more

దళితులను అత్యున్నత స్థాయికి చేర్చడమే కెసిఆర్ సంకల్పం

హైదరాబాద్ : రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ హైదరాబాద్

Read more

ఈటల అహంకారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం

కేసీఆర్ దయతో ఈటల ఆరు సార్లు గెలిచారు: తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్‌పై మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ నిప్పులు

Read more

ఉజ్జయిని అమ్మవారికి బంగారు బోనం

భాగ్య నగరంలో బోనాల సందడి Hyderabad: భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. మంత్రి తలసాని శ్రీనివాస్

Read more

తెలంగాణలో చేపపిల్లల పెంపకం ద్వారా నీలివిప్లవం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ Hyderabad: తెలంగాణలో చేపపిల్లల పెంపకం ద్వారా నీలి విప్లవాన్నీ తీసుకుని వచ్చామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు.

Read more

ఇళ్లల్లోనే గణేష్ పూజలు

మంత్రి ‘తలసాని’ విజ్ఞప్తి Hyderbad: కరోనా కారణంగా ఈ సంవత్సరం రాష్ట్రంలోని ప్రజలు అందరు గణేష్ ప్రతిమ లను తమ ఇండ్లలోనే ప్రతిష్టించి గణేష్ పండుగ ను

Read more