నేడు మరోసారి బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్న నితీశ్

తనకు ఏడు పార్టీల మద్దతు ఉందని ప్రకటన పాట్నాః బిజెపితో తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ బుధవారం బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నితీశ్

Read more

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా

పాట్నాః బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ ఫగ్‌ చౌహాన్‌కు రాజీనామా లేఖ అందించారు. బిజెపి తీరుపై ఆయన విరుచుకుపడ్డారు.

Read more

బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బీహార్ సీఎం

పార్టీ నేతల సమావేశంలో నీతీశ్‌ నిర్ణయం.. పాట్నాః బిహార్‌ సిఎం, జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు

Read more

రేపు ఎంపీ, ఎమ్మెల్యేలతో సిఎం నితీశ్‌ కీలక సమావేశం

రేప‌టి భేటీ త‌ర్వాత నితీశ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం పాట్నాః బీహార్ సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ

Read more

వారి పార్టీ సిద్ధాంతాలు ఏమిటో, ప్రాంతీయ పార్టీల పట్ల వారి ఆలోచనలు ఏమిటో ?

బెంగళూరు: ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గల్లంతయిందని…

Read more

జెడియు అధ్యక్షునిగా ఆర్‌సిపి సింగ్‌ ఎన్నిక

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సన్నిహితుడు లక్నో: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ సన్నిహితుడు రాంచంద్ర ప్రసాద్‌సింగ్‌ జనతా దళ్‌ యునైటెడ్‌ (జెడియు) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆయన

Read more

నితీశ్‌ ప్రమాణస్వీకారానికి అమిత్‌షా, నడ్డా

నేడు సిఎంగా ప్రమాణం చేయనున్న నితీశ్ కుమార్ పట్నా: బీహార్‌ సిఎంగా నితీశ్ కుమార్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం ఈ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి

Read more

దయచేసి నన్ను అలా అనవద్దు..నితీశ్‌

పట్నా: బీహార్‌ సిఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్‌ ఏడోసారి పదవి చేపట్టబోతున్నారు. ఈనేపథ్యంలో నితీశ్‌ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రజలను మెప్పించని నేత సిఎంగా మారనున్నారని

Read more

నితేశ్‌ కుమారే బీహార్‌ సిఎం..బిజెపి

సిఎంగా నితీశే ఉంటారన్న సుశీల్ కుమార్ మోడి పట్నా: నితీశ్‌ కుమారే బీహార్‌ తదుపరి సిఎం అని బిజెపి ప్రకటించింది. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన

Read more

బీహార్‌లో‌ ప్రారంభమైన చివరిదశ పోలింగ్‌

ఓటుహక్కు వినియోగించుకోనున్న 2.34 కోట్ల మంది పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల చివరిదశ పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, 1,204

Read more

ప్రశాంత్ కిశోర్ కు సీపీఐ నేత బహిరంగ లేఖ

నితీశ్ కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు అభినందనలు హైదరాబాద్‌: సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలకు మద్దతిచ్చిన

Read more