జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: ప్రధాని మోడీ

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నివాళులు న్యూఢిల్లీః ప్రధాని మోడీ పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. సైనికుల త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.

Read more

జవాన్ల మధ్య ఘర్షణతో కాల్పులు.. నలుగురి మృతి

దీపావళి సెలవుల విషయంలో గొడవ..తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులో ఘటన దుమ్ముగూడెం: దీపావళి సెలవుల విషయంలో జవాన్ల మధ్య జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఫలితంగా నలుగురు జవాన్లు ప్రాణాలు

Read more

మోడి ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు

మోడికి వీవీఐపీ హెలికాప్ట‌ర్‌..జ‌వాన్ల‌కు నాన్బుల్లెట్ ప్రూఫ్ ట్ర‌క్కులా ?..రాహుల్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి మోడి ప్రభుత్వంపై మండిపడ్డారు. మోడి ప్రభుత్వం వీవీఐపీ హెలికాప్ట‌ర్‌ను

Read more

వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ న్యూఢిల్లీ: హంద్వారా లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు భారత జవాన్‌లకు భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నివాళులు అర్పించాడు.

Read more

ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

మృతుల్లో ఓ కమాండింగ్‌ ఆఫీసర్‌, ఓ మేజర్‌ న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. హంద్వారాలో ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు జవాన్లు తనిఖీలు చేయగా

Read more