జవాన్ల అత్యున్నత త్యాగాన్ని ఎప్పటికీ మరువలేం: ప్రధాని మోడీ
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నివాళులు న్యూఢిల్లీః ప్రధాని మోడీ పుల్వామా ఉగ్రదాడిలో అమరవీరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. సైనికుల త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు.
Read more