పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు

ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నివాసంలోనూ సోదాలు హైదరాబాద్ ః కాంగ్రెస్ నేత, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టుగానే జరిగింది. ఐటీ, ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో

Read more

తెలుగు రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు

హైదరాబాద్‌ః ఏపీ, తెలంగాణలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయపు పన్ను శాఖలో రూ.500 కోట్లకు పై మొత్తంలో రీఫండ్ కుంభకోణం

Read more

పాన్ తో ఆధార్ అనుసంధానానికి నేటితో ముగియనున్న గడువు

ఆధార్ తో లింక్ చేయని పాన్ కార్డులు జులై 1 నుంచి పనిచేయవంటున్న కేంద్రం న్యూఢిల్లీః పాన్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేసేందుకు కేంద్రం ఇప్పుటికే

Read more

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు..హైదరాబాద్ లో 35 చోట్ల ఐటీ దాడులు

హైదరాబాద్‌ః తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కళామందిర్ షాపులు, డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఒక్క హైదరాబాద్

Read more

బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలు

ముంబయిః బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేష‌న్‌(బీబీసీ)పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ముంబై, ఢిల్లీల్లో ఉన్న బీబీసీ కార్యాల‌యాల్లో ఇవాళ ఐటీ శాఖ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఇంట‌ర్నేష‌న‌ల్

Read more

తమిళనాడు సంస్థలపై ఐటీ సోదాలు

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్‌ ఫండ్‌ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ.

Read more

మళ్లీ సోనూసూద్​ ఇంట్లో ఐటీ దాడులు

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్ పై ఆదాయ పన్ను శాఖ అధికారులు మరోసారి దాడులు చేశారు. నిన్న ఆయన ఆఫీసులు, నివాసంలో సోదాలు చేసిన అధికారులు.. ఇవాళ

Read more

సెబీ చేతికి పాన్‌కార్డు వివరాలు

అక్రమాలకు పాల్పడే మోసగాళ్లు ఇక ఆలోచించాల్సిందే! న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడే మోసగాళ్లు ఇక ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. అక్రమాలకు పాల్పడి బిచాణా ఎత్తివేసినా వారి

Read more

టిడిపి సీనియర్‌ నేత నివాసంలో ఐటీ దాడులు

వ్యాపారానికి సంబంధించిన పలు రికార్డుల పరిశీలన కడప: టిడిపి సీనియర్‌ నాయకుడు, కపడ జిల్లాకు చెందిన శ్రీనివాసులురెడ్డి ఇంటిపై ఈరోజు జామున ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి

Read more

ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు

రూ.2.50 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు న్యూఢిలీ: ఆదాయపన్ను శ్లాబులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ

Read more

పాన్‌కార్డు ఇవ్వకపోతే 20 శాతం పన్ను

న్యూఢిల్లీ: పాన్‌కార్డు గానీ, ఆధార్‌ కార్డుగానీ ఇవ్వని ఉద్యోగులకు 20 శాతం వరకు లేదా అత్యధిక రేటుతో పన్ను మొత్తాన్ని జీతాలు ఇచ్చే సమయంలో టీడీఎస్‌ (మూలం

Read more