తమిళనాడు సంస్థలపై ఐటీ సోదాలు

చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ వస్త్ర దుకాణం, చిట్‌ ఫండ్‌ సంస్థపై కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపించని దాదాపు రూ. 250 కోట్లను గుర్తించినట్టు ఆదివారం పేర్కొన్నారు. కాంచీపురం, వేలూరు, చెన్నైలో ఈ నెల 5న ఈ సోదాలు జరిపినట్టు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/