కరోనా పూర్తిగా మెరుగుపడినకే బడులు

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 74వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం జెండా ఎగుర‌వేశారు. అనంత‌రం మాట్లాడుతూ..క‌రోనా ప‌రిస్థితులు పూర్తిగా మెరుగుప‌డిన త‌ర్వాతే ఢిల్లీలో

Read more

నూతన ఎలక్ర్టిక్‌ వాహన విధానం ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నూతన ఎలక్ర్టిక్‌ వాహన విధానాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతోనూ నూతన విధానానికి రూపకల్పన

Read more

డీజిల్‌ పై వ్యాట్‌ను తగ్గించిన ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: డీజిల్‌పై ఉన్న వ్యాట్‌ను 30 నుంచి 16.75 శాతానికి త‌గ్గిస్తామ‌ని ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం తెలిపారు. దీంతో ఢిల్లీలో లీట‌రు రూ.82 ఉన్న

Read more

కరోనా మళ్లీ ఎప్పుడైనా విజృంభిచొచ్చు

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోందనీ.. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదని

Read more

ప్లాస్మా డొనేట్ చేసేందుకు దాతాలు రండి

న్యూఢిల్లీ: సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీలో దేశంలోనే మొద‌టి క‌రోనా ప్లాస్మా బ్యాంకును ప్రారంభించామన్నారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు వ‌చ్చేవారికంటే ప్లాస్మా అవ‌స‌రమ‌ని వ‌చ్చే వారి

Read more

ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన సిఎం

న్యూఢిల్లీ: సిఎం కేజ్రీవాల్‌ గురువారం ఉద‌యం వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశంలోనే మొట్ట‌మొద‌టిది అయిన ప్లాస్మా బ్యాంకును ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..కరోనా బారినప‌డి కోలుకున్న‌వారు

Read more

ఢిల్లీలో కరోనాను కట్టడి చేయగలిగాం

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనాను సమర్ధవంతంగా అదుపు చేయగలిగామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ‘జూన్

Read more

రెండు రోజుల్లో ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండవం చేస్తుంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. అతిపెద్ద కోవిడ్‌19 సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటింటి

Read more

ఢిల్లీలో కేసులు పెరుగుతున్నా ప‌రిస్థితి అదుపులోనే ఉంది

క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు 3,000 చొప్పున పెరుగుతున్నాయి.. న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ఢిల్లీ సిఎం అర‌వింద్ కేజ్రివాల్ ఈ మ‌ధ్యాహ్నం

Read more

కరోనా బాధితుల వైద్య సదుపాయాల కోసం ఓ యాప్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాల సమాచారం కోసం ఓ యాప్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీలోని అన్ని ఆస్పత్రుల వివరాలు, వైద్య సదుపాయాల వివరాలు

Read more

వారం పాటు ఢిల్లీ సరిహద్దులు మూసివేత

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..వారం రోజుల పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్ని మూసివేస్తున్న‌ట్లు తెలిపారు.అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల మాత్రం మిన‌హాయింపు క‌ల్పించిన‌ట్లు కేజ్రీవాల్ చెప్పారు. పౌరుల

Read more