ఏరో ఇండియా 2021ను ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌

సైనిక ఆధునికీకరణకు 130 బిలియన్‌ డాలర్లు..రక్షణ మంత్రి బెంగళూరు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కర్ణాటక యలహంకలో ఏరో ఇండియా 2021 ప్రదర్శన కేంద్ర రక్షణశాఖ ప్రారంభించారు.

Read more

కర్ణాటక సీఎంకు 25 వేలు జరిమానా

ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం Bangalore: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది.

Read more

ఫుట్‌బాల్‌: బెంగళూరుపై ముంబయి ఘనవిజయం

ఇండియన్‌ సూపర్‌లీగ్‌ గోవా : ఇండియన్‌ సూపర్‌లీగ్‌ ఫుట్‌బాట్‌ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఎఫ్‌సి 3-1తో బెంగళూరు ఎఫ్‌సిపై ఘన విజయం సాధించింది. ప్రథమార్ధంలోనే

Read more

ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఆఫర్‌

ఫ్లిప్‌కార్ట్‌ ఫిన్‌టెక్‌ అండ్‌ పేమెంట్స్‌ గ్రూప్‌ హెడ్‌ రంజీత్‌ బోయనపల్లి వెల్లడి Bangalore: కోవిడ్‌ నేపథ్యంలో తమ వినియోగదారుల కోసం ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ హెల్త్‌

Read more

కరోనా బారిన యడియూరప్ప

గంటల వ్యవధిలోఆయన కుమార్తె కూడా కరోనా Bangalore: కర్నాటక ముఖ్యమంత్రి  బీఎస్ యడియూరప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. అలా  ప్రకటించిన గంటల

Read more

ముగియనున్న లాక్‌డౌన్‌..సిఎం కీలక వ్యాఖ్యలు

ఇకపై ప్రజలదే బాధ్యతని, వారే కరోనా వ్యాపించకుండా చూసుకోవాలి బెంగళూరు: ఈరోజుతో బెంగళూరు లో సంపూర్ణ లాక్ డౌన్ ముగియనుంది. ఈనేపథ్యంలో సిఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు

Read more

మెట్రో కార్మికుల్లో 80మందికి కరోనా

మెట్రో ఫేజ్‌-2 పనుల నిలిపివేత Bangalore: బెంగళూరులో తాజాగా మెట్రో ఫేజ్‌-2 పనులు చేస్తున్న కార్మికులకు 80 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం 200

Read more

కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అరెస్ట్‌

21 మంది రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు బెంగళూరుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బెంగళూరులోని ఓ హోటల్ లో

Read more

ఒకచోట స్వైప్‌ చేస్తే మరోచోట రూ.4 లక్షలు మాయం

బెంగళూరు: నగరంలోని ఓ హోటల్‌లో కస్టమర్ కార్డు స్వైస్ చేస్తే.. అతడి ఎకౌంట్ నుంచి న్యూయార్క్ లో నాలుగు లక్షల రూపాయలు మాయమయ్యాయి. సైబర్ క్రైమ్ పోలీసులు

Read more

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

బెంగళూరు: భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈరోజు నిర్ణయాత్మక మ్యాచ్‌ జరుగుతుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Read more