దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్పడుతోన్న చైనా

అరుణాచ‌ల్ సెక్టార్‌లో కొన్ని గంట‌ల పాటు ఘ‌ర్ష‌ణ‌ న్యూఢిల్లీ : భార‌త్‌, చైనా సైనికుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. తూర్పు ల‌డఖ్‌లో మ‌ళ్లీ సైనికుల‌ను త‌ర‌లిస్తూ

Read more

కేంద్రమంత్రి డ్యాన్స్ కు ప్ర‌ధాని మోడీ కామెంట్

న్యూఢిల్లీ : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ టూర్‌లో ఉన్న కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు డ్యాన్స్ చేశారు. స్థానిక గ్రామ‌స్థుల‌తో క‌లిసి ఆయ‌న సాంప్ర‌దాయ స్టెప్పులేశారు. ఆ

Read more

సరిహద్దులోని టిబెట్ ప్రాంతానికి బుల్లెట్​ రైలును ప్రారంభించిన చైనా

సైన్యాన్ని వేగంగా మోహరించేందుకేనంటున్న నిపుణులు బీజింగ్: సరిహద్దుల్లో ఇప్పటికే బలగాలను మోహరిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా.. ఇప్పుడు మన సరిహద్దుల వరకు బుల్లెట్ రైలును నడిపి మరింత

Read more

మ‌న దేశం ఎంత శ‌క్తిమంత‌మైందో స్ప‌ష్ట‌మ‌వుతోంది

ఇప్పుడు దేశంలో 2500 ల్యాబులు ఉన్నాయి.. జేపీ న‌డ్డా న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఈ రోజు అరుణాచ‌ల్ ప్రదేశ్ లో బీజేపీ కార్యాల‌య

Read more

ఐదుగురు భారతీయులను అప్పగించిన చైనా

ఈ రోజు ఉద‌యం అప్ప‌గింత ప్ర‌క్రియ పూర్తి ఇటానగర్‌: అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ యువకులను చైనా విడిచిపెట్టింది. ఆ ఐదుగురు వాస్తవాధీన రేఖను పొర‌పాటున దాటివెళ్లినట్లు చెబుతూ భారత

Read more

నేడు అరుణాచల్ ప్రదేశ్ పౌరులు భారత్‌కు అప్పగింత

ఈ నెల 4న అదృశ్యమైన ఐదుగురు వేటగాళ్లు న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ పౌరులను అదుపులోకి తీసుకున్న చైనా ఈరోజు వారిని భారత్‌కు అప్పగించనుంది. ఈ నెల 4

Read more

అరుణాచల్‌లో ఐదుగురిని అపహరించిన చైనా సైన్యం!

సుబానాసిరి జిల్లాలో అపహరించారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇటానగర్‌: భారత్‌ సరిహద్దుల్లో చైనా సమస్యలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చైనా అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన

Read more

అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ 42 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.0గా నమోదైనట్లు జాతీయ

Read more

సరిహద్దులో 40 వేల చైనా సైన్యం

వైమానిక దళం సర్వసన్నద్ధంగా ఉండాలన్న రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తన సైన్యాన్ని ఇప్పటికీ ఉపసంహరించుకోలేదు. గాల్వన్‌లోయ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ఘటనలు

Read more

34వ స్టేట్‌హుడ్‌ వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ లో జరిగే 34వ స్టేట్‌హుడ్‌ వేడుకులకు కేంద్ర మంత్రి అమిత్‌ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు

Read more