ఈడీ విచారణకు హాజరైన అనిల్‌ అంబానీ!

ముంబయి: అడాగ్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి ఎస్‌బ్యాంకు కేసులో సమన్లు అందిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన ఈరోజు ముంయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారుల

Read more

ఎస్‌ బ్యాంకు సంక్షోభం..అనిల్‌ అంబానీకి సమన్లు

ఎస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ రూ.12,800 కోట్లు రుణాలు న్యూఢిల్లీ: ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో ఆబ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను మనీలాండరింగ్‌ కేసులో అధికారులు అరెస్టు

Read more

రాణా కపూర్‌ వ్యవహారం..చిక్కుల్లో ప్రియాంక గాంధీ?

ప్రియాంక గాంధీని ప్రశ్నించనున్న ఈడీ? న్యూఢిల్లీ: ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌‌ను రెండు కోట్లకు పెయింటింగ్ విక్రయించిన విషయంలో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అదుపులోకి తీసుకున్న

Read more

ఎస్‌ బ్యాంక్‌ కస్టమర్లకు శుభవార్త

ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల పునరుద్ధరణ న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఎస్‌ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. మంగళవారం ఐఎంపీఎస్, నెఫ్ట్ సేవల్ని

Read more

ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు అరెస్ట్‌

రాణా కపూర్‌ను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెండ్‌ డైరెక్టరేట్‌ ముంబయి: ఎస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ తెల్లవారుజామున అరెస్ట్ చేసింది. యస్

Read more

30 రోజుల్లో ఎస్ బ్యాంకును కాపాడే పథకం సిద్ధం

ఎస్‌ బ్యాంకు 49శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ ఆమోదం ముంబయి: సంక్షోభంలో ఉన్న ఎస్‌ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు తమ బ్యాంకు బోర్డు సూత్ర

Read more

ఎస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ ఇంట్లో సోదాలు

డీహెచ్ఎఫ్ఎల్‌కు ఇచ్చిన రుణాలు నిరర్థకంగా మారడం వెనక ఆయన పాత్ర.. కార్పొరేట్ సంస్థ నుంచి రానా భార్య ఖాతాల్లో ‘ప్రతిఫలం’ ముంబయి: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎస్‌

Read more

భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నారు

ఎస్‌ బ్యాంక్‌ పరిణామాలపై రాహుల్ గాంధీ, చిదంబరం ఆందోళన న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎస్‌ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో

Read more

డిపాజిటర్ల సొమ్ము భద్రం: ఆర్‌బీఐ గవర్నర్‌

యస్‌ బ్యాంకు కస్టమర్లకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు ముంబయి: యస్‌ బ్యాంకు సంక్షోభం, డిపాజిట్‌దారుల ఆందోళన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ స్పందించారు. ఆర్థిక వ్యవస్థ

Read more

ఆందోళనలో యెస్‌ బ్యాంకు డిపాజిటర్లు

యెస్‌ బ్యాంక్‌ ఖాతాదారులు ఎవరూ 50,000 వేలకు మించి తీసుకోరాదు ముంబయి: నిధుల కొరత ఎదుర్కొంటున్న యెస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం

Read more