నేటి నుండి తెరుచుకోనున్న షిర్టీ సాయిబాబా ఆలయం

ముంబయి: షిర్టీ సాయిబాబా ఆలయం ఈరోజు నుండి భక్తుల కోసం తెరుచుకోనుంది. కరోనా మధ్య భక్తులు ఆలయాలను సందర్శించేందుకు ప్రభుత్వం స్టాండర్స్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ జారీ చేసింది.

Read more

కరోనా పంజా..శిరిడీ ఆలయం మూసివేత

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆలయాన్ని తెరవద్దని అధికారుల ప్రకటన షిరిడీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథంలో దేశంలో ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యధిక

Read more

షిరిడీలో కొనసాగుతున్న బంద్‌

షిర్డి: సాయిబాబా జన్మస్థలంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో షిర్డి స్థానికులు ప్రకటించిన బంద్‌ ప్రశాంతంగా సాగుతుంది. షిర్డి సహా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నారు.

Read more

షిర్డి సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది

షిర్డి: షిర్డిలోని సాయి సంస్థాన్‌ ట్రస్ట్‌ సాయిబాబా ఆలయాన్ని తెరిచే ఉంచారు. యథావిధిగా భక్తులు ఆదివారం సాయిబాబాను దర్శించుకుంటున్నారు. సాయిబాబా జన్మస్థలమైన పర్బని జిల్లాలోని పత్రి పట్టణాన్ని

Read more