రాహుల్ గాంధీకి థానే కోర్టు జరిమానా

న్యూఢిల్లీః కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే… 2017లో జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య జరిగింది. ఆమె హత్యతో

Read more

లోక కల్యాణం కోసమే మునులు భారత్‌ను సృష్టించారుః ఆరెస్సెస్ చీఫ్

‘పృథ్వీ సూక్తా-యాన్ ఓడ్ టు మదర్ ఎర్త్’ పుస్తకాన్ని రచించిన ఆరెస్సెస్ కార్యకర్త న్యూఢిల్లీః భారత్ 5 వేల ఏళ్లుగా లౌకిక దేశమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్

Read more

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు

న్యూఢిల్లీః రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోవల్కర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారన్న ఫిర్యాదుతో కాంగ్రెస్ సీనియర్ నేత

Read more

భారత్ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరు : మోహన్ భగవత్

మరో 20-25 ఏళ్లలో అఖండ భారతం సిద్ధిస్తుందన్న స్వామి రవీంద్ర పూరిఆయన మాటలతో ఏకీభవిస్తానన్న ఆరెస్సెస్ చీఫ్ న్యూఢిల్లీ: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వచ్చే 20-25 ఏళ్లలో అఖండ

Read more

దలైలామాను కలిసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

ప్రపంచ పరిస్థితులపై చర్చించామన్న భగవత్ ధర్మశాల: ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కలిశారు. ధర్మశాలలోని దలైలామా నివాసానికి వెళ్లిన మోహన్ భగవత్

Read more

దేశ విభజనకు నాటి కాంగ్రెస్ పార్టీదే బాధ్యత

దేశవిభజనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజ్ భర్స్పందించిన ఒవైసీ హైదరాబాద్: మహ్మద్ ఆలీ జీన్నా భారత ప్రధాని అయ్యుంటే దేశ విభజన జరిగుండేది కాదని సుహేల్ దేవ్

Read more

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఛత్తీస్ గఢ్ సీఎం

తెలంగాణ, ఏపీల్లోనే నక్సల్ నాయకులున్నారుఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని నడుపుతున్నారు ఛత్తీస్ గఢ్: తెలుగు రాష్ట్రాలపై ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Read more

ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు కరోనా పాజిటివ్

భారత్‌లో కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. కాగా కరోనా బారిన

Read more

మా సంతోషానికి కొలమానం ఏంటన్న అసద్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన హైదరాబాద్‌: ప్రపంచంలో అనేక ముస్లిం సమాజాలు ఉన్నాయని, అయితే వాటన్నింటిలోకెల్లా భారత్ లో ఉన్న ముస్లింలే

Read more

అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్‌) వార్షిక సదస్సు వాయిదా

కరోనా వైరస్‌ భయం Bangalore: రాష్టీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్‌) వార్షిక సదస్సు వాయిదా పడింది. కరోనా వైరస్‌ భయంతో

Read more