ఇరాన్‌ నుండి భారత్‌కు 53 మంది భారతీయులు

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చేరుకున్న నాలుగో బృందం న్యూఢిల్లీ: ఇరాన్‌ నుండి మరో 53 మంది భారతీయులు ఈరోజు తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న దేశాల్లో

Read more

ఇరాన్‌ నుండి రానున్న 58 మంది భారతీయులు

కేంద్ర మంత్రి జయశంకర్ ట్వీట్ చేసిన కాసేపటికే ల్యాండ్ అయిన విమానం న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చైనా తర్వాత అత్యధిక మరణాలు సంభవిస్తున్నది ఇరాన్‌లోనే ఈనేపథ్యలో

Read more

చైనా, జపాన్‌ నుండి ఢిల్లీకి భారతీయుల తరలింపు

జపాన్ విహారనౌక నుంచి విమానం ద్వార తరలింపు న్యూఢిల్లీ: జపాన్‌ విహార నౌక డైమండ్‌ ప్రిన్సెన్‌లో కరోనా వైరస్‌(కొవిడ్‌ -19) బారిన పడిన 119 మంది భారతీయులను

Read more

జపాన్‌ నౌకలో మరో నలుగురు భారతీయులకు కోవిడ్‌-19

జపాన్‌: జపాన్ నౌకలో చిక్కుకుపోయిన భారతీయుల్లోమరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ నలుగురు నౌక సిబ్బంది. జపాన్ లోని యోకహామ తీరంలో నిలిపి ఉన్న డైమండ్

Read more

జపాన్‌ నౌకలో మరో ఇద్దరు భారతీయులకు కోవిడ్‌-19

జపాన్‌: కోవిడ్‌-19 వైరస్ వ్యాపిస్తూనే ఉంది. జపాన్ నౌకలో ఉన్న మరో ఇద్దరు భారతీయులు వైరస్ సోకిందని అధికారులు ధృవీకరించారు. వారికి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం

Read more

మరో భారతీయుడికి కొవిడ్‌-19

జపాన్ విహారనౌకలో వైరస్ లక్షణాలు గుర్తింపు జపాన్‌: కొవిడ్‌-19 వైరస్‌ చైనాతో పాటు ఇతర దేశాలపై పంజా విసురుతుంది. ఈనేపథ్యంలో మూడు వేల మంది ప్రయాణికులతో యోకహామా

Read more

మమ్మల్ని వెంటనే కాపాడండి

కరోనా భయంతో నౌకలోని ప్రయాణికులందరని నిర్భందించిన అధికారులు టోక్యో: జపాన్‌ నౌకలో చిక్కుకున్న తమను వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ ఓ భారతీయుడు ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశాడు.

Read more