వైఎస్‌ఆర్‌సిపి పతనం ప్రారంభమైంది..చంద్రబాబు

అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై టిడిపి అధినేత ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి పతనం ప్రారంభమైందని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని… ఆ

Read more

మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన సిఎం జగన్‌

ఎన్నికల్లో విజయానికి కృషి చేశారంటూ పెద్దిరెడ్డిని ప్రశంసించిన సిఎం అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుగైన ఫలితాలు సాధించారంటూ రాష్ట్ర పంచాయతీ

Read more

పంచాయతీ ఎన్నికల్లో అసలైన గెలుపు టిడిపిదే

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో అస‌లు సిస‌లైన‌ గెలుపు టిడిపిదేనని ఆ పార్టీ నేత నారా లోకేశ్ చెప్పారు. ఎన్నిక‌ల్లో వైఎస్‌ఆర్‌సిపి నేత‌లు ఎన్ని చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినా త‌మ

Read more

ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు..ఎస్‌ఈసీ

సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..నిమ్మగడ్డ విజయవాడ: ఏపిలో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు అందించిన సహకారంతో విజయవంతం అయ్యాయని ఏపి స్ఈసీ

Read more

ముగిసిన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

కాసేపట్లో ఓట్ల లెక్కింపు, ఆపై ఫలితాల వెల్లడి అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికలకు రెండో దశ పోలింగ్‌ ముగిసింది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం

Read more

కొనసాగతున్న ఎన్నికల పోలింగ్‌.. 64.75 శాతం పోలింగ్ నమోదు

2,786 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు20,817 వార్డు స్థానాలకు ఎన్నికలు అమరావతి: ఏపిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడతలో ఏకగ్రీవం కాగా మిగిలిన 2,786

Read more

ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్

అమరావతి: ఏపిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. ఉదయం 10:30 వరకు 37.67 శాతం పోలింగ్ నమోదైంది. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను

Read more

ఏపిలో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్

మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.

Read more

నిమ్మగడ్డ ఆటలకు ఫుల్ స్టాప్ పడింది

2019లోనే టిడిపిని ప్రజలు సమాధి చేశారు అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రోజా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపిని బతికించే ప్రయత్నాన్ని నిమ్మగడ్డ చేస్తున్నారని

Read more

కార్యకర్తలకు, పార్టీ యోధులకు నమస్కరిస్తున్నా..లోకేశ్‌

అమరావతి: ఏపిలో పంచాయతీ ఎన్నికల్లో టిడిపికి విజయాన్ని సాధించిపెట్టిన కార్యకర్తలకు, పార్టీ కోసం పోరాడిన యోధులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Read more

ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంది

అంకిత భావంతో ప‌నిచేసిన ఎన్నిక‌ల సిబ్బందికి ప్ర‌శంస‌లు..నిమ్మగడ్డ అమరావతి: ఏపిలో తొలి విడ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గ‌డం ప‌ట్ల రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి

Read more