అధికారికంగా ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నటాటా గ్రూప్

67 ఏళ్ల తర్వాత సొంతగూటికి ఎయిరిండియా న్యూఢిల్లీ: భారత ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగిని అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియా మళ్లీ టాటాల పరమైంది. టాటా గ్రూప్ ఇవాళ

Read more

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం..ఎయిర్ ఇండియా విమానాలు రద్దు

అమెరికా : అమెరికాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. టెలికం సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. నిజానికి ఈ సేవలు గతేడాది

Read more

ఎంపీలకు ఉచిత విమాన టికెట్లు రద్దు: కేంద్రం

ముందుకొనుక్కొని ఆ తర్వాత రీయింబర్స్ చేసుకోవాలని కేంద్రం సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైన వేళ ఎంపీలకు కేంద్రం

Read more

టాటా సన్స్‌ చేతికే ఎయిర్‌ ఇండియా

న్యూఢిల్లీ : ఎయిర్‌ ఇండియా సంస్థ టాటా సన్స్‌ పరమైంది. పెట్టుబడుల ఉపసంహారణలో భాగంగా ఎయిర్‌ ఇండియాను కేంద్రం అమ్మకానికి పెట్టగా స్పైస్‌ జెట్‌తో పాటు ఎయిర్‌

Read more

బ్రిడ్జ్ కింద ఇరుక్కున్నఎయిర్ ఇండియా విమానం

గతేడాదే సేవల నుంచి ఆ విమానాన్ని తప్పించామన్న ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ : ఢిల్లీలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. సేవల నుంచి

Read more

టాటా చేతికి ఎయిర్ ఇండియా

ప్రభుత్వ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ దక్కించుకుంది. ఎయిర్ ఇండియాను ద‌క్కించుకోవ‌డానికి టాటా స‌న్స్ తో స్పైస్ జెట్ య‌జ‌మాని అజ‌య్‌సింగ్ పోటీప‌డిన‌ప్ప‌టికీ..స్పైస్ జెట్ కంటే

Read more

ఆగస్టు నుంచి అమెరికాకు రెట్టింపు విమాన సర్వీసులు

ప్రస్తుతం 11గా ఉన్న సర్వీసులుఆగస్టు ఏడు నుంచి 22కు పెంపు న్యూయార్క్ : వచ్చే నెల నుంచి అమెరికాకు రెట్టింపు సంఖ్యలో విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్

Read more

యూఏఈకి ఎయిరిండియా విమానాలు ప్రారంభం

న్యూఢిల్లీ: రెండు నెలల తర్వాత యూఏఈకి ఎయిరిండియా విమానాలు ఎగరనున్నాయి. దేశంలో కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై యూఏఈ ఏప్రిల్‌ 24న నిషేధం

Read more

విమాన ప్రయాణం మరింత ప్రియం

టికెట్స్ ధరలను కనిష్టంగా 5% పెంచాలని కేంద్రం నిర్ణయం New Delhi: దేశంలో విమాన ప్రయాణం మరింత ప్రియం కానుంది. టికెట్స్ ధరలను కనిష్టంగా 5 %

Read more

ఇకపై హైదరాబాద్‌ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు

జనవరి 15 నుండి అందుబాటులోకి..షికాగోకు నడుపనున్న ఎయిరిండియా హైదరాబాద్‌: ఇక పై హైదరాబాద్‌ నుండి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు నడవనున్నాయి. జనవరి 15వ తేదీన శంషాబాద్‌

Read more

ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

భారత్ నుంచి హాంకాంగ్ వెళ్లినవారికి కరోనా న్యూఢిల్లీ: హాంకాంగ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. దీంతో భారత్ నుంచి వచ్చే

Read more